వెలవెల పోతున్న ప్రచురణా  రంగం

వెలవెల పోతున్న ప్రచురణా రంగం

October 3, 2021

కరోనాతో రెండేళ్లుగా సీజన్ గల్లంతు ఆఫ్ సెట్ యంత్రాలను అమ్మేస్తున్న ప్రింటర్స్ కరోనా నేపథ్యంలో అన్ని రంగాలకు మాదిరిగానే ముద్రణా రంగమూ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సీజన్ ఆధారంగా వచ్చే వ్యాపారం దెబ్బతినటంతో పాటు కోవిడ్ తో రియల్ ఎస్టేట్, ఇతర వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో దాని ప్రభావం ఈ రంగంపై పడింది. ఏటా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య…

“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

September 27, 2021

కొందరు పుడతారు గిడతారు, కానీ పక్కింటి వారికి కూడా వారి ఉనికే తెలీదు. కానీ మరికొందరు మాత్రం బురదలో పుట్టినా ఎదిగి అందాలు విరజిమ్మే తామరలా తమ వర్ణ, సుపరిమళాల్ని వెదజల్లుతూ లోకాన్ని తనవైపు తిప్పుకొని, తామేంటో ప్రపంచానికి చాటిచెపుతారు. వారి ప్రభను ఎప్పటికీ సుస్థిరం చేసుకుని ఎందరికో ఆదర్శమై నిలుస్తారు. ఆ కోవకు చెందినవారే సినీ పబ్లిసిటీ…

“విశ్వగానగంధర్వునికి ” ఘన నివాళి

“విశ్వగానగంధర్వునికి ” ఘన నివాళి

September 24, 2021

110 తెలుగు అసోసియేషన్ల ఆధ్వర్యంలో (సెప్టెంబర్ 22, 23 తేదీలతో) అంతర్జాల వేదికగా..__________________________________________________________________________విజయవాడ కె.ఎల్. యూనివర్సిటి లో  “విశ్వగానగంధర్వ” లైవ్ కార్యక్రమం…__________________________________________________________________________తన బహుముఖప్రజ్ఞతో సినీ ప్రేక్షకులకులను అలరించారు…____________________________________________________________________భాషా సంస్కృతులను పరిరక్షించడమే ఆయనకు నిజమైన నివాళి విఖ్యాత నేపథ్య గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి అని, ఆయన గానం ఎంతోమంది జీవితాల్లో…

విజయవాడలో కొత్త ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం

విజయవాడలో కొత్త ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం

September 22, 2021

గురజాడ అప్పారావు 159 వ జయంతి వేడుకలు* సుమారు 80 చిత్రాలతో ఈ చిత్రకళాప్రదర్శన ప్రారంభం .. విజయవాడలో బందర్ రోడ్ లో వున్న బాలోత్సవ్ భవనం లో 21-9-21, మంగళవారం ఉదయం ‘జాషువా సాంస్కృతిక వేదిక’ వారు మహాకవి జాషువా 126 వ జయంతి ఉత్సవాలను మంగళవారం ప్రారంభించారు. తొలిరోజు బాలల చిత్రాలతో ఆర్ట్ గ్యాలరీ ని…

ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

September 21, 2021

పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (21-09-2021, మంగళవారం) తెల్లవారు జామున తన 83 వ యేట మద్రాసు విజయా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్ గారు తన చిత్రాలద్వారా ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు. వారి వర్ణ ప్రపంచం చాలా గొప్పది. వారు ఎందరికో స్ఫూర్తిదాయకులు, వారి బొమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము.. ఈశ్వర్‌ పుట్టింది (ఫిబ్రవరి 1, 1938లో) పశ్చిమ గోదావరి…

సాహితీ, కళామతల్లికి ముద్దుబిడ్డ – అడవి బాపిరాజు

సాహితీ, కళామతల్లికి ముద్దుబిడ్డ – అడవి బాపిరాజు

September 20, 2021

అడివి బాపిరాజు 69 వ వర్థంతి (22-09-1952) “వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యం…” అంటూ చాలా అద్భుతంగా ఆవిష్కరించారు గోదావరి నదీమతల్లి గురించి, ఆ పట్టణం గురించి ఓ సినీ మహాకవిగారు. నిజమే కదండి, ఇలా గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యంగా నిలిచిన…

పామర్రు కళాపరిషత్ కళాకారులకు సాయం

పామర్రు కళాపరిషత్ కళాకారులకు సాయం

September 19, 2021

ఈ రోజు 19-9-21 న కృష్ణా జిల్లా పామర్రులో ది పామర్రు కళాపరిషత్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న 11 మంది కళాకారులకు 1116/- నగదు బహుకరించి సంస్థ డైరెక్టర్ చాగంటిపాటి అజయ్ కుమార్ వదాన్యతతో సత్కరించారు. ఈ మహత్తర ఆదర్శ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నటులు, బహు గ్రంథకర్త అయిన మన్నే శ్రీనివాసరావుగారిని…

తెలంగాణ నుంచి మొదటి మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ నుంచి మొదటి మంత్రి కిషన్ రెడ్డి

September 16, 2021

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే నేత ఆయన. తనకి రాజకీయ జన్మనిచ్చిన భారతీయ జనతాపార్టీకి, తనని అక్కున చేర్చుకుని ఆదరించిన హైదరాబాద్ అంబర్‌పేట ప్రజలకు, తను పుట్టి పెరిగిన తెలంగాణకు సర్వదా రుణపడి ఉంటానంటూ వినమ్రతను వ్యక్తం చేస్తారాయన. ఆయనే… గంగాపురం కిషన్ రెడ్డి. కేంద్రంలోని హోంశాఖ సహాయమంత్రి స్థాయి నుంచి మొన్నటి విస్తరణ తర్వాత పర్యాటక, సాంస్కృతిక,…

‘శతాధిక’ చిత్రాలతో “చిత్రముఖ ” ప్రదర్శన

‘శతాధిక’ చిత్రాలతో “చిత్రముఖ ” ప్రదర్శన

September 9, 2021

‘శతాధిక ‘మిత్ర మానసచోరుడు – ఈ చిత్రకారుడు “ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ ” అంటాడు టాల్ స్టాయ్. అలాంటి ప్రయత్నమే చేశాడు కూరెళ్ళ శ్రీనివాస్… కూరెళ్ళ మంచి ఉపాధ్యాయుడే కాదు…! గొప్ప చిత్రకారుడు, స్నేహశీలి కూడా !!నూట ఎనిమిది మంది ప్రముఖుల ముఖచిత్రాలను రోజుకొక్కటి చొప్పున 108 రూపచిత్రాలు…

జయలలితగా కంగనా అదరగొట్టేసింది..!

జయలలితగా కంగనా అదరగొట్టేసింది..!

September 6, 2021

సెప్టెంబర్ 10 న థియేటర్లో 4 భాషల్లో విడుదల…. సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ…