అవార్డ్ కి ఒక అర్హత వుండాలన్న మిల్కాసింగ్
నాడు పద్మశ్రీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో మిల్కాసింగ్ ని మరచిపోయింది. ఆ తర్వాత అతనికి అర్జున్ అవార్డ్ ప్రకటిస్తే తిరస్కరించాడు. అవార్డ్ కి ఒక అర్హత వుండాలి. అర్హులైన వారికి అవార్డు ఇవ్వాలి అన్నది మిల్కాసింగ్ మాట. ఇటీవలి కాలంలో దేవాలయంలో ప్రసాదం పంచినట్టు పంచుతున్నారు. అవార్డులు అంటూ, అర్హత లేకుండా ఏ అవార్డు ఆశించవద్దన్నాడు….