పుస్తక జగతిలో ‘నవోదయం’

పుస్తక జగతిలో ‘నవోదయం’

December 17, 2019

నవోదయానికి దారి – రామ్మోహనరావు అట్లూరి ఆరు దశాబ్దాలకు పైగా పుస్తక ప్రపంచానికి సేవలందించిన నవోదయ పబ్లిషర్స్ రామమోహనరావు (86) విజయవాడలోని తన స్వగృహంలో 15-12-2019, ఆదివారం కన్నుమూసారు. విజయవాడలోని ఏలూరు రోడ్డులో అన్నీ పుస్తకాల యాలే, అందులో అన్నీ ఉద్దండుల పుస్తకాలే. అన్ని ప్రచురణల మధ్య రెండు చేతులు జోడించి నమస్క రిస్తూ కనిపిస్తుంది, నవోదయ సంస్థ….

ప్రచురణ రంగంలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం

ప్రచురణ రంగంలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం

December 16, 2019

దాసుభాషితం పబ్లిషింగ్ సేవల ప్రారంభం, సీపీ బ్రౌన్ తెలుగుపోటీ 2019 విజేతల బహుమతి ప్రదానం. ఇప్పటివరకూ తన యాప్ ద్వారా  తెలుగులో శ్రవణ పుస్తకాలను పాడ్ కాస్ట్స్ నూ అందిస్తున్న దాసుభాషితం, సాహిత్య, సంగీత లలిత కళా వేదిక, ప్రచురణ రంగంలో విప్లవాత్మకమైన, వినూత్న  విధానానికి శ్రీకారం చుట్టింది. ఏకీకృత ప్రచురణ సేవల పేరిట ఏదైనా ఒక పుస్తకాన్ని…

సింధూతాయి కి ‘పిన్నమనేని ఫౌండేషన్ ‘ పురస్కారం

సింధూతాయి కి ‘పిన్నమనేని ఫౌండేషన్ ‘ పురస్కారం

December 14, 2019

డాక్టర్ పిన్నమనేని అండ్ సీతాదేవి ఫౌండేషన్ 29 వ వార్షికోత్సవం ఈ నెల 16 న విజయవాడలో సిద్దార్ధ ఆడిటోరియం లో నిర్వహించనున్నారు. గత 25 ఏళ్లుగా ఫౌండేషన్ ద్వారా సామాజిక, కళా రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు పురస్కారాలు అందిస్తున్నారు. గతంలో మేడసాని మోహన్, రావురి భరద్వాజ, ఆచంట వెంకట రత్నం నాయుడు, దాశరథి రంగాచార్యులు,…

‘ఈనాడు ‘ కు కొత్త ఎడిటర్

‘ఈనాడు ‘ కు కొత్త ఎడిటర్

December 14, 2019

ఈ రోజు ‘ఈనాడు ‘ పత్రికలో మార్పు గమనించారా? ఈనాడు కు కొత్త ఎడిటర్లు వచ్చారు. ఇక రామోజీరావు గారు కేవలం ఫౌండర్ మాత్రమే… ఎడిటర్లుగా తెలంగాణ ఎడిషన్లో డీ.ఎన్. ప్రసాద్ పేరు, ఏపీ ఎడిషన్లో ఎం.నాగేశ్వరరావు పేరు కనిపిస్తున్నాయి… నిజం… ఇన్నేళ ఈనాడు చరిత్రలో మొదటిసారిగా చీఫ్ ఎడిటర్ తప్పుకున్నాడు… ఇద్దరు సంపాదకులు వచ్చారు.. వాళ్లిద్దరూ ఈనాడులో…

గ్రేట్ షో మ్యాన్ రాజ్ కపూర్

గ్రేట్ షో మ్యాన్ రాజ్ కపూర్

December 13, 2019

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ప్రపంచ తెలుగుమూర్తులకు స్వాగతం!

ప్రపంచ తెలుగుమూర్తులకు స్వాగతం!

December 10, 2019

2019 డిసెంబరు 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలలో మూడు రోజుల పాటు పి. బి. సిద్ధార్థ డిగ్రీ కళాశాల సభాప్రాంగణం, సిద్ధార్థ నగర్, విజయవాడ – 520 010, ఆంధ్రప్రదేశ్ “మాతృభాషను కాపాడుకుందాం-స్వాభిమానం చాటుకుందాం” అని నినదిస్తూ, 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేయు భాషాభిమానులైన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నాం. తూర్పు దేశపు…

నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

December 9, 2019

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం డిసెంబర్ 09 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంను 2003 అక్టోబరు 31 న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన “అవినీతి వ్యతిరేక సదస్సు” ద్వారా ఈ రోజును నిర్ణయించారు. అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు చాలా ఎక్కువగా  దిగజారుతాయి. అన్ని రంగాల్లోను దారిద్రము  అస్థిరత చాలా పెరిగిపోతాయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారి తీస్తుంది. ప్రభుత్వాలు, ప్రయివేటు…

నూరు శాతం సంతృప్తిగా వున్నాను – స్వామి

నూరు శాతం సంతృప్తిగా వున్నాను – స్వామి

December 8, 2019

ఉద్దండం పుల్లయ్య స్వామి (52) గారు, సాయి దత్త ఆర్కేడ్, హిమాయత్ నగర్, హైదరాబాద్. చదువుపరంగా బి.ఎ., బి.ఎఫ్.ఎ (జె.యన్.ఎ & యఫ్.ఎ. యూనివర్సిటీ). “సిరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేయింటింగ్ స్వామి గారంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలయని వారుండరు. “సిరి అంటే స్వామి, స్వామి అంటే సిరి” అన్నంతగా కళాకారులలో ముద్ర వేసుకున్నారు. స్వామి గారికి చిత్రకళ…

జాతీయ బాలల మరియు యువ చిత్రకళా పోటీ

జాతీయ బాలల మరియు యువ చిత్రకళా పోటీ

December 8, 2019

భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా…. బాలల విభాగానికి ఎల్.కె.జి. నుండి 10వ తరగతి చదువు విద్యార్థులు, యువ చిత్రకళా విభాగానికి ఇంటర్ నుండి డిగ్రీ చదువు విద్యార్థులు తమ చిత్రాలను పంపవచ్చును. చిత్రాల్లో ఏఅంశం, ఏ మీడియా లోనైనా చిత్రించ వచ్చును. బహుమతులు: బాలల విభాగం: ది మోస్ట్ ఎఫీషియంట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు (…

తెలుగుమాటకు పాటలు నేర్పిన పాఠశాల

తెలుగుమాటకు పాటలు నేర్పిన పాఠశాల

December 4, 2019

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…