కోటి పుస్తకాలతో డిజిటల్‌ లైబ్రరీ

కోటి పుస్తకాలతో డిజిటల్‌ లైబ్రరీ

October 20, 2019

నట్టింట్లోకి పుస్తకం! ► కోటి పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం ► ఖరగ్‌పూర్‌ ఐఐటీ సాయంతో హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ భారీ కసరత్తు ► ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్నిరకాల పుస్తకాలు ► కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు.. ఓ గ్రంథాలయం ఉన్నట్టే ► దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ…

కళాకారుడిగా సంతృప్తిగా వున్నాను – సైదారావు

కళాకారుడిగా సంతృప్తిగా వున్నాను – సైదారావు

October 19, 2019

నేటి ప్రతిభామూర్తి శ్రీ ముక్కెర సైదారావు (73) గారు, రామలింగేశ్వర పేట, తెనాలి. వీరు చిన్నతనం నుండి సంగీతంలో సాధన చేసారు. రంగస్థలంలో సంగీత కళాకారుడిగా 50 ఏళ్ల ప్రస్థానం కలిగి, ప్రసిద్ధిగాంచిన “నాటక-సంగీత కళాకారుడు” సైదారావు గారు. రక్తకన్నీరు నుంచి పడమటిగాలి దాకా వందలాది సంగీత ప్రదర్శనలతో, ‘నంది ‘ నాటక ప్రయాణంలో ఏకంగా “పది” నంది…

అతడి చిత్రాలు – ఒక అందమైన అనుభవం

అతడి చిత్రాలు – ఒక అందమైన అనుభవం

October 17, 2019

నగర జీవనంలో ప్రశాంత చిత్తంతో, ఒకానొక అలోకిక అనుభూతి పొందాలంటే హైదరాబాద్, కళాకృతి ఆర్ట్ కేఫ్ లో ప్రదర్శితమైన మోషే డాయన్ చిత్రకళా ప్రదర్శన తప్పక చూడాలి. ఇక మూడు రోజులే ఉంది మరి. దైనందిన జీవితమే అతడి వస్తువు. లౌకిక జీవన ఛాయలే అతడి ఇతివృత్తం. కానీ అలౌకిక అనుభవాణ్ని, అనుభూతిని పంచడం మోషే డాయన్ ప్రత్యేకత….

ఏ రంగంలోనయినా కష్టాలుంటాయి – దుర్గారావు

ఏ రంగంలోనయినా కష్టాలుంటాయి – దుర్గారావు

October 13, 2019

పద్మశాలీ దుర్గారావు (43) గారు, నివాసం కళ్యాణపురి, ఉప్పల్, హైదరాబాద్. వృత్తి పరంగా ప్రభుత్వ ఉద్యోగి. NGRI లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అయితేనేమి ప్రవృత్తి పరంగా కళాకారుడు. ఆర్టిస్టుగా ఎదగటానికి ఎన్నో కష్టాలతో, నష్టాలతో, ఇష్టంగా, గుర్తింపుతో ఎదిగానని చెప్పారు దుర్గారావు. చదువుకునే రోజులలో అంటే చిన్నప్పటి నుండి పేయింటింగ్స్ అంటే చాలా ఇష్టం….

ఉయ్యాలవాడ జ్ఞాపకాల పరిరక్షణ చేసేదెవరు?

ఉయ్యాలవాడ జ్ఞాపకాల పరిరక్షణ చేసేదెవరు?

October 12, 2019

నూటా డెబ్బై రెండు సంవత్సరాల కిందటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటీష్ వారు ఇచ్చే తవర్జీని తీసుకుని ఎంతోమంది తన సహచర పాలెగాళ్లు, రాజులు కూడా సర్దుకుపోతున్న వేళ ఎదురుతిరిగిన యోధుడు ఆయన. బానిసత్వం భారతీయులకు అలవాటు అయిపోయిందనుకుని రాజీపడిపోయారు అందరూ. అప్పటికే శతాబ్దకాలంగా పరదేశీయుల పాలనలో దేశ మంతా మగ్గుతూ వచ్చింది. ఎదురుతిరిగిన వారి గతి ఏమవుతుందో…

మాల్గుడి సృష్టికర్త – ప్రపంచ ప్రఖ్యాత నవలాకర్త

మాల్గుడి సృష్టికర్త – ప్రపంచ ప్రఖ్యాత నవలాకర్త

October 11, 2019

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ఫేస్ బుక్ లో లైక్ లు చూసుకొంటే సరిపోదు – చిన్న శ్రీపతి

ఫేస్ బుక్ లో లైక్ లు చూసుకొంటే సరిపోదు – చిన్న శ్రీపతి

October 7, 2019

శ్రీ చిన్న శ్రీపతి (48) గారు, నివాసం శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట, హైదరాబాద్. వృత్తి-ప్రవృత్తి “చిత్రకళ”. కళ లోనే సర్వస్వం. తంజావూర్, కాన్వాస్ పేయింటింగ్స్, పెన్సిల్ మొదలగు మాద్యమాలతో సంపూర్ణంగా చిత్రించగల పనిమంతుడు. కళలో పట్టు, పరిపూర్ణత్వం కలిగిన కళాకారుడు. కేవలం పెన్సిల్ తోనే అద్భుత కళాఖండాలను తయారు చెయ్యవచ్చుంటున్నారు శ్రీపతి గారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో…

‘సంప్రదాయం’ తో వేణుమాధవ్

‘సంప్రదాయం’ తో వేణుమాధవ్

October 1, 2019

దాదాపు దశాబ్దానికి పైగా తెలుగు తెరపై నవ్వుల పండించిన నటుడు వేణుమాధవ్. వెండితెరపై కనపడగానే నవ్వుల పూయించడంలో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. వేణుమాధవ్ 1969, సెప్టెంబరు 28న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి సావిత్రి. చదువంతా కోదాడలోనే సాగింది. వేణుమాధవ్ కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. నాలుగో తరగతి…

ఆదివాసీ పోరాట యోదుడు రావణసురుడు

ఆదివాసీ పోరాట యోదుడు రావణసురుడు

September 30, 2019

నిజమైన చరిత్రని త్రోక్కి పట్టి మూడు వేల సంవత్సరాలుగా పుక్కిటి పురాణాలు వేదాలు ఉపనిషత్తులు మహాభారతo రామాయణం కల్పిత కధలు తయారు చేసి ఆదివాసీ అణగారిన వర్గాలనూ మోసం చేశారు. ఇప్పటికీ 90శాతం మంది ఈ గ్రంధాలు చదివినవాళ్ళు లేరూ. అందులో ఏముందో కూడ తెలియదు. మతం చెప్పిందే నిజం ప్రశ్నించకూడదు. అన్న రీతి లో కొన సాగుతుంది….

ఏ.పి. పర్యాటక రంగానికి జాతీయ అవార్డు

ఏ.పి. పర్యాటక రంగానికి జాతీయ అవార్డు

September 29, 2019

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం జాతీయ స్ధాయిలో మరో సారి కీర్తి పతాకను ఎగురవేసింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డులలో నాలుగింటిని కైవసం చేసుకోవటం ద్వారా రాష్ట్ర పర్యాటకం తన సత్తా చాటింది. కొత్త డిల్లీ వేదికగా జరిగిన ప్రత్యేక వేడుకలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడు చేతుల మీదుగా రాష్ట్ర…