బాంబే జయశ్రీకి బాలమురళి పురస్కారం ..

బాంబే జయశ్రీకి బాలమురళి పురస్కారం ..

తెలుగు జాతి సగర్వంగా తమవాడు బాలమురళి అని చాటిచెప్పేంత ఘనత తీసుకువచ్చిన విఖ్యాత గాత్ర విద్వాంసుడు ‘పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళంపల్లి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం (10-08-19) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ ఏడాది కర్ణాటక హిందూస్థానీ సంగీతాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశ…

మినియేచర్స్ తో ప్రదర్శనను ఏర్పాటు చేస్తా…!

మినియేచర్స్ తో ప్రదర్శనను ఏర్పాటు చేస్తా…!

August 9, 2019

శ్రీమతి అపర్ణ ఎర్రావార్ (43) గారు, డి.డి. కాలనీ, బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ నివాసం. ప్రతి మనిషిలో ఏదో తెలియని ప్రతిభ వుంటుంది. సృజనాత్మక శక్తి వున్నా ఎంతో మంది బయటకు మామూలు గృహిణిగానే కనిపిస్తారు. నలుగురిలో వున్నా, వారిలో ఒక ప్రత్యేకత వుంటుంది. కాని కనిపించరు. ఏదో చేయ్యాలనే తపనే ఏదో ఒకరోజు ఉన్నత శిఖరాలకు…

ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

August 6, 2019

ఇంటర్నెట్ రాజ్యమేలుతున్న నేటిసైబర్ ప్రపంచంలో అరచేతిలోనే సమస్త వార్తా విశేషాలు, సినిమాలు అందుబాటులోకి వచ్చేసాయి. ప్రపంచంలో ఏమి జరిగినా క్షణంలో తెలుసుకోగలుగుతున్నాం ఇంటర్నెట్ సాయంతో. ప్రస్తుతం పుస్తకాలు, పత్రికలు చదివేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. నేడు యువత ఎక్కువగా ఇంటర్నెట్ ను వుపయోగిస్తున్నారు. సాంకేతికతను అందిపుచుకోవడానికి ‘ఈ-పేపర్లు ‘ప్రారంభించాయి, ఇక్కడ కూడా యాడ్స్ ద్వారా ఆదాయం ఉంది కాబట్టి…

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

అగ్రనటులకు ఆదిగురువు అస్తమయం

ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల(70) శుక్రవారం (02-08-19) న కన్నుమూసారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్టు రాజీవ్ కనకాల వెల్లడించారు. 2018లో తన భార్య లక్ష్మి మృతి ఆయనను ఎంతోగానో కలిచివేసింది. దీంతో…

ఇంకా సాధించాలని వుంది -శ్రీమతి పద్మావతి

ఇంకా సాధించాలని వుంది -శ్రీమతి పద్మావతి

August 2, 2019

హైదరాబాద్ మల్కాజ్గిరి లో వుంటున్న శ్రీమతి పద్మావతి గృహిణి-చిత్రకారిణి. ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ, తీరికవేళలో తనకిష్టమైన కళలో విభిన్న తరహాలో ప్రయోగాలు చేస్తూ ఔరా అన్పించుకుంటున్నారు. పుట్టింది గుంటూరులో. పెరిగింది-చదివింది-స్థిరపడింది హైదరాబాద్ లోనే. స్కూల్, కాలేజీలలో నిర్వహించే పేయింటింగ్ పోటీలలో ఎన్నో బహుమతులు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లోనే ఆలిండియా కాంపిటేషన పంపిన తన పేయింటింగ్ ను ప్రదర్శనలో పెట్టడంతో,…

హాస్యంలో ‘అల్లు’ వారి శైలి వేరు…

హాస్యంలో ‘అల్లు’ వారి శైలి వేరు…

తెలుగు చిత్రసీమలో హాస్య నటులుగా ప్రఖ్యాతి చెందిన వాళ్లలో రేలంగి, రమణారెడ్డి కోవకు చెందిన నటులు అల్లు రామలింగయ్య. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు కనిపించేది. తన చమత్కార అభినయంతో ఆయన నవ్వించేవారు, అలరించేవారు. తొలినాళ్లలో ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న కామెడీ కేరెక్టర్లలో తనదైన ప్రత్యేక శైలిలో నటించి, ప్రేక్షకుల హృదయాలపై చెరిగిపోని…

విప్లవ వీర తిలకం తిలక్

విప్లవ వీర తిలకం తిలక్

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

యాప్ జర్నలిజంలోకి ఈనాడు.. !

యాప్ జర్నలిజంలోకి ఈనాడు.. !

నేటి తెలుగు దిన పత్రికలలో ‘ఈనాడు’ ఒక అడుగు ముందుంటుంది ఎప్పుడూ ! అదే సమయంలో మిగతా మీడియా సంస్థలతో పోలిస్తే, ప్రయోగాల్లోనూ పదేళ్ళు ముందుంటుంది! తరువాత సంగతేమిటో గానీ, రామోజీరావు ఉన్నంత వరకు ఈనాడు కు తిరుగులేదు. కొత్త ట్రెండ్లకు అనుగుణంగా ప్రయోగాలు చేయడంలో ఈనాడుకు సాటి వేరే తెలుగు మీడియా లేదు. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన…

రాకెట్ ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ నుండే ఎందుకు ?

రాకెట్ ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ నుండే ఎందుకు ?

రాకెట్ ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ నుండే ఎందుకు ? ఎవరికీ దక్కని అదృష్టం ఆంధ్రా కే.. ఇక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారు? భారత దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ కన్నా అధికంగా సముద్రతీర ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అయినా.. కూడా ఇక్కడే నుంచే రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటాయి. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలు…

రేడియోకి ఆకాశవాణి అనే పేరు పెట్టింది ఎవరు?

రేడియోకి ఆకాశవాణి అనే పేరు పెట్టింది ఎవరు?

1935లో హైదరాబాదు, ఆ తరువాత సెప్టెంబర్ 10 నాడు మైసూరులో ఒక రేడియో కేంద్రం ఏర్పాటు చేశారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర ఆచార్యులుగా వున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి ఆ కేంద్ర సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు. 1937 సెప్టెంబర్ 30…