తెలుగుతల్లి సిగలోంచి రాలుతున్న పువ్వు

తెలుగుతల్లి సిగలోంచి రాలుతున్న పువ్వు

ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సముపార్జనకు ముందే, ఎంతో ముందుచూపుతో 1923 లో లక్ష రూపాయల పెట్టుబడితో బందరులో ఆంధ్రా బ్యాంక్ స్థాపించారు. మన తెలుగు ప్రజల ఏకైక పెద్ద బ్యాంక్ ఇదే. 1980లో జాతీయం చేయబడిన ఈ బ్యాంక్ 96 సుదీర్ఘ సంవత్సరాల ప్రస్థానంలో అనేక…

ప్రైవేట్‌స్కూళ్ళను రద్దుచేయటమే పరిష్కారం!

ప్రైవేట్‌స్కూళ్ళను రద్దుచేయటమే పరిష్కారం!

నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు…

అన్నమయ్య 611వ జయంతి ఉత్సవం

అన్నమయ్య 611వ జయంతి ఉత్సవం

సిలికానాంధ్ర అన్నమయ్య 611వ జయంతి ఉత్సవం మిల్పిటాస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 3 రోజులపాటు అత్యంత వైభవంగా జరిగినాయి. మొదటిరోజు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవంతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో భాగంగా జరిగిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో 1000మందికి పైగా గాయనీ గాయకులు పాల్గొన్నారు. అన్నమాచార్య రచించిన 108 కీర్తనలతో నిర్వహించిన…

తెలుగు జాతి కీర్తి శిఖరం…ఎన్.టి.ఆర్.

తెలుగు జాతి కీర్తి శిఖరం…ఎన్.టి.ఆర్.

తెలుగు లెజెండ్… నందమూరి తారక రామారావు జయంతి నేడు తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. నిలువెత్తు స్ఫురద్రూపం. క్రమశిక్షణకు పర్యాయపదం. తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక. అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరనీయులు. తేలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. నిలువెత్తు స్ఫురద్రూపం. క్రమశిక్షణకు…

అనూహ్య ప్రజా తీర్పు

అనూహ్య ప్రజా తీర్పు

చంద్రబాబు ఇమేజ్ ఎప్పుడు మసకబారటం మొదలుపెట్టింది?  మొదటి ఏడాది బాగానే ఉన్నది. ఎప్పుడైతే ఆయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి వారం తిరగకుండానే తట్టాబుట్టా సర్దుకుని కరకట్టకు ప్రాణభయంతో పారిపోయాడో ఆ క్షణమే ఆయన పతనానికి బీజం పడింది. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఎంతో అభివృద్ధి చెందిన హైద్రాబాద్ లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ స్థిమితంగా బతుకుదామనుకున్న…

వీరేశలింగం బాట భావితరాలకు వెలుగుబాటే

వీరేశలింగం బాట భావితరాలకు వెలుగుబాటే

మే 26 న విజయవాడ లో వంద సంస్థల సారధ్యం లో కందుకూరి 100 వ వర్థంతి జరుగనున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం రాజమండ్రి అంతా ఉడికిపోతోంది.. ఎక్కడికక్కడే జనం గుంపులుగా చేరి ఏదో తీవ్రంగా చర్చించుకొంటున్నారు. గోదావరీ స్నానఘట్టాలలో పురోహితులందరూ, ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లుగా భయపడిపోతున్నారు. ఇన్నీసుపేటలో, దానవాయిపేటలో, కందకం రోడ్డులో… ఇలా ఒక్కటేమిటి… ఎక్కడెక్కడ నలుగురు…

విజయవాడ లో విజయోత్సాహం…  

విజయవాడ లో విజయోత్సాహం…  

సాయం సంధ్య వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో అభిమానుల కేరింతల నడుమ మహర్షి సినిమా సక్సెస్ మీట్ మే 18 న శనివారం రాత్రి ఘనంగా జరిగింది. విజయవాడ లోని పిన్నమనేని సిద్ధార్థ హోటల్ మేనేజ్మంట్ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినిమా కథానాయకుడు మహేష్ బాబు, హీరోయిన్ పూజా హెగ్డ, నిర్మాతలు పొట్లూరి వరప్రసాద్, అశ్వనీదత్, దిల్రాజులతో…

కందుకూరి శత వర్థంతి – సాహితి సమాలోచన

కందుకూరి శత వర్థంతి – సాహితి సమాలోచన

మూఢ నమ్మకాలపై యుద్ధం ప్రకటించిన సంఘ సంస్కకర్త కందుకూరి వీరేశలింగం. ఆయన శత వర్ధంతిని నిర్వహించడానికి వంద సంస్థలు ఏకమయ్యాయి. విజయవాడలోని పీబీ సిద్దార్థ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని మే 26వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ…

మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్

మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్

“మా ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు నూతన నటీనటులు కావాలి.. ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న “మయూఖా టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ లో మంచి ఆర్టిస్టులను ఇండస్ట్రీకి అందించగలదన్న నమ్మకం నాకుంది” అన్నారు సుప్రసిద్ధ దర్శకులు పూరి జగన్నాథ్. 25-04-2019, ఉదయం హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో “మయూఖా టాకీస్’ యాక్టింగ్ స్కూల్ ను జ్యోతి ప్రజ్వలన…

తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం

తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వున్న తెలుగు కార్టూనిస్టులందర్నీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి సమన్వయ పరిచేందుకు, వారి ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, ఆశయాల్ని ఒకరినొకరు పంచుకుంటూ, సామాజిక ప్రయోజనం కల్గిన కార్టూన్లు గీసి, వారిలో ప్రతిభను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కలిమిశ్రీ, కళాసాగర్ తెలియజేశారు. కొత్త కార్టూనిస్టుల్ని ప్రోత్సహించడం, కార్టూన్…