పుస్తకం వారసత్వం కావాలి

పుస్తకం వారసత్వం కావాలి

(హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 25 వరకు పుస్తకప్రదర్శన జరుగుతున్న సందర్బంగా ప్రత్యేక వ్యాసం) మనిషికి తెలిసింది చాలా స్వల్పం. తెలుసుకోవాల్సింది అత్యధికం. తల్లి సుద్దులు చెబుతుంది. తండ్రి మార్గం చూపిస్తాడు. గురువు ఇంగితం నేర్పిస్తాడు. ఏకకాలంలో ఈ మూడు ధర్మాలను స్నేహనిష్ఠతో నిర్వర్తించేది మాత్రం ఈ లోకంలో పుస్తకాలే” అన్నారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ”పుస్తకాల…

“ఆకాశవాణి, విజయవాడ కేంద్రానికి 70 ఏళ్ళు “

“ఆకాశవాణి, విజయవాడ కేంద్రానికి 70 ఏళ్ళు “

ఆకాశవాణి విజయవాడ కేంద్రం డిసెంబర్ 1, 1948న ప్రారంభించబడింది. ఈ కేంద్రాన్ని ఆ నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి శ్రీకళా వెంకట్రావుగారు ప్రారంభించారు. అంతవరకు తెలుగు కార్యక్రమాలు మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యేవి. దరిమిలా విజయవాడ కేంద్రం పుట్టినప్పట్నించి తెలుగులో కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రసారం చేసే అవకాశం కలిగింది. ఇది మొట్టమొదటి తెలుగు కేంద్రం. ఈ 70…

‘దాసుభాషితం’ తెలుగు యాప్

‘దాసుభాషితం’ తెలుగు యాప్

దాసుభాషితం తెలుగు సంగీత సాహిత్య వేదిక పేరిట Soundcloud లో ఒక ఛానల్ ద్వారా తెలుగు శ్రోతలకు తెలుగు పుస్తకాలను కొండూరు తులసిదాస్ గారు తన గళంలో రికార్డ్ చేసి తెలుగు యాప్ ద్వారా అందిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో పుట్టిన కొండూరు తులసిదాస్ గారు . డిగ్రీ పట్టా పుచ్చుకున్నాక మొదట చదివింది న్యాయ శాస్త్రం, ఆ…

కళా విద‌్యకు కాలం చెల్లిందా  ?

కళా విద‌్యకు కాలం చెల్లిందా ?

“కళావిద‌్య” ఒక విభి‌న‌్నమైన విద‌్యాభోదన. సైన‌్సు, మ‌్యాథ‌్సు లాంటి కొరకరాని సబ‌్జెక‌్టులతో విద‌్యార‌్థి మెదడు కొయ‌్యబారిపోయి, బాల‌్యదశ నుండే ఇంజనీరింగ్, మెడిసిన్, IIT, అని బలవంతపు బాధ‌్యతలను మోస‌్తున‌్న ఎన‌్నో పసి హృదయాల జీవితాలలో స‌్థభ‌్థత ఏర‌్పడకుండా, వాళ్ళ మనోఫలకం మీద నూతన వికాసాన్ని, వాళ్ళ నిర‌్మలమైన మనసు లో సృజనాత్మకతను తట‌్టిలేపడానికి దోహదపడుతుంది “కళా విద‌్య”. అలాంటి…

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు

కృష్ణాజిల్లా రచయితల సంఘం 2019 జనవరి 6, 7 ఆది, సోమ వారాలలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు నిర్వహిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‘కు చెందిన రచయిత్రులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. 2015లో మేము నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తరువాత మరొకసారి ఇలా కలుసుకునే అవకాశం…

తెలుగులో బొమ్మల కథల పుస్తకాలకు ఆహ్వానం

తెలుగులో బొమ్మల కథల పుస్తకాలకు ఆహ్వానం

తానా, మంచి పుస్తకం వారు 64కళలు.కాం అద్యర్యంలో విజయవాడలో 14-10-18 ఆదివారం చిత్రకారులు/కార్టూనిస్టులతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశ వివరాలు ఇలావున్నాయి. పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి వారికి బొమ్మల కథల పుస్తకాలు అందించాలన్న ఆసక్తితో తానా, మంచి పుస్తకం ఉన్నాయి. ఇందులో పాల్గొనవలసిందిగా ఔత్సాహిక చిత్రకారులు, రచయితలను ఆహ్వానిస్తున్నారు. కథాంశం: ఒక్కొక్క…

రాజాజీ 81వ జయంతి వేడుక 

రాజాజీ 81వ జయంతి వేడుక 

October 10, 2018

          కళల కాణాచి అయిన రాజమహేంద్రవరంలో ఆధునిక ఆంద్ర చిత్ర కళకు పునాది వేసి  అచిర కాలంలోనే అనంత లోకాలకేగిన దామెర్ల రామారావు తర్వాత ఆ  కళా వారసత్వాన్ని చిరకాలం కొనసాగెందుకు  అలుపెరుగక  కృషి చేసిన  ఇద్దరు ప్రముఖులలో అచార్య వరదా వెంకట రత్నం మొదటి వారైతే  రెండోవ వ్యక్త్తి ఆచార్య మాడేటి రాజాజీ .ఇందులో మొదటి వారైన వెంకట రత్నం రామారావుకు మిత్రుడు మరియు శిష్యుడైతే రెండవ వాడైన రాజాజీ…

గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ 

గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ 

విశాఖ జిల్లా చోడవరంలో జాతీయస్థాయి చిత్రలేఖన ప్రదర్శన  ప్రథమ బహుమతి అమలాపురం చిత్రకారుడికి.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని చిత్రలేఖన ప్రదర్శన పోటీల ద్వారా వెలికి తీయాల్సిన అవసరం ఉందని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు పేర్కొన్నారు. స్థానిక ప్రేమ సమాజంలో  చోడవరం చిత్రకళా నిలయం, విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయులు బొడేట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరం…

మహోన్నత చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణా రెడ్డి

మహోన్నత చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణా రెడ్డి

రాజమండ్రి చిత్రకళా నికేతన్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభ విశేషాలు చిత్రకళలో ఒక విశిష్టమైన ప్రక్రియ ప్రింట్ మేకింగ్ . ఎంతో పురాతనం మరియు విశిష్టమైన ఈ ప్రక్రియలో జీవిత కాలం అద్భుతమైన ఎన్నో ప్రయోగాలు చేసి మనదేశం కంటే అంతర్జీయంగా గణనీయమైన ఖ్యాతి గడించిన గొప్ప భారతీయ చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణారెడ్డి ఇటీవల ఆగస్ట్22వ తేదీన న్యూయార్క్…

గాంధీ జయంతి ఉత్సవాలు

గాంధీ జయంతి ఉత్సవాలు

150 వ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భముగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ & ఆర్ట్ అసోసియేషన్ (గిల్డ్) వారు ఘంటసాల సంగీత , నృత్య కళాశాల, విజయవాడ లో జాతి పిత గాంధీ -ఆశయాలు అనే అంశంపై నిర్వహించిన చిత్ర లేఖన పోటీలో ఒంగోలు సృష్టి ఆర్ట్ అకాడమీ విద్యార్థులు ఆదిపూడి సిస్టర్స్ … ఆదిపూడి దేవిశ్రీ (9వ…