బెజవాడ సొగసు చూడతరమా!

బెజవాడ సొగసు చూడతరమా!

“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము. అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి….

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

2019 డిసెంబరు 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలలో మూడు రోజుల పాటు పి. బి. సిద్ధార్థ డిగ్రీ కళాశాల సభాప్రాంగణం, సిద్ధార్థ నగర్, విజయవాడ – 520 010, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం 2007 విజయవాడలో కృష్ణాజిల్లా రచయితల సంఘం నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల ప్రధమ మహాసభలలో ప్రపంచస్థాయి కలిగిన…

కార్టూన్ల పోటీ ఫలితాలు

కార్టూన్ల పోటీ ఫలితాలు

తెలుగు కార్టూనిస్ట్ అసోసియేషన్, మల్లెతీగ నిర్వహించిన శ్రీమతి ఘంటా ఇందిర స్మారక కార్టూన్ల పోటీ ఫలితాలు ప్రకటించారు. బహుమతులు విజయవాడ లో త్వరలో జరగనున్న సభలో అందజేస్తామని తెలుగు కార్టూనిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కలిమిశ్రీ, కార్యదర్శి కళాసాగర్ తెలియజేసారు. రు.3.000/-ల మొదటి బహుమతి – ఎం.ఎం.మురళి, బెంగుళూరు రూ.2,500/-ల రెండవ బహుమతి – భూపతి, కరీంనగర్ రు.1,500/-ల మూడవ…

మానవతా మందిరం  శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం

మానవతా మందిరం  శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం

ఆర్ష  సూఫీ సిద్ధాంతాల మేలు కలయికగా రూపుదిద్దుకొన్న మానవతా మందిరం .. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా.. పిఠాపురంలో నెలకొనిఉన్న విశ్వ ఆధ్యాత్మిక పీఠంలో.. మానవతా స్ఫూర్తి అడుగడుగునా కన్పిస్తుంది.కులం, మతం, వర్గం,వర్ణం, జాతి, భాష వంటి అనేక అడ్డంకులను అధిగమించి.. మనుషులంతా ఒక్కటేనన్నమానవీయ సూత్రాన్ని ప్రతిపాదిస్తోంది ఈ ఆధ్యాత్మిక…

‘గారపాటి’ కి తానా ‘గిడుగు స్మారక పురస్కారం 2019’

‘గారపాటి’ కి తానా ‘గిడుగు స్మారక పురస్కారం 2019’

గిడుగు రామమూర్తి (1863-1940) పేరు చెప్పగానే 20వ శతాబ్ది ప్రథమ పాదంలో వ్యావహారిక భాషావాదానికి ఉద్యమరూపం కల్పించి గ్రాంధిక భాషావాదుల పై విజయం సాధించిన ఒక భాషాయోధునిగా ఆయన్ని అందరూ పరిగణిస్తారు. దీనికి మించి ఆయన గొప్ప భాషా శాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంథ పరిష్కర్త, శాసన పరిష్కర్త, పాఠ్యగ్రంథ రచయిత. సవర భాషకు వ్యాకరణం రచించి, సవరల జీవితచరిత్రను…

బి.యన్.సాహితీ పురస్కారం ప్రదానం

బి.యన్.సాహితీ పురస్కారం ప్రదానం

యువ కళావాహిని నిర్వహణలో – వాస్తు శిల్పి బి.యన్. రెడ్డి జయంతి సందర్భంగా బి.యన్.సాహితీ పురస్కారం పదివేల నగదును ప్రముఖ కవి డా కసిరెడ్డి వెంకట రెడ్డి కి ది. 27 జూన్ 19 న హైదరాబాద్ రవింద్రభారతి లో అందజేసారు. ముఖ్య అతిథిగా నదిని సిద్దారెడ్డి, అతిధులుగా బైసా దేవదాస్, నేటి నిజం సంపాదకులు, సాహితి వేత్త…

‘కొండపొలం’ నవలకు రెండు లక్షల బహుమతి

‘కొండపొలం’ నవలకు రెండు లక్షల బహుమతి

తానా నవలల పోటీ ఫలితాలు తెలుగు నవలా సాహిత్యానికి పునర్వైభవం తీసుకురావాలన్న ఆకాంక్షతో 1997 లో లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన తానా మహాసభల సందర్భంగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మొదటిసారిగా నవలల పోటీ నిర్వహించింది. ఆ మొదటి పోటీలో చంద్రలత రచించిన రేగడి విత్తులు నవల 1,30,000 రూపాయల ఏకైక బహుమతిని గెల్చుకొంది. అప్పటినుంచి…

విజయవాడలో సోషల్ మీడియా ఫెస్టివల్

విజయవాడలో సోషల్ మీడియా ఫెస్టివల్

అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతి ప్రాంతంలో జూన్ 29, 30 తేదీలలో సోషల్ మీడియా ఫెస్టివల్ . కె.ఎల్.డీమ్డ్ విశ్వవిద్యాలయ వేదికగా అమరావతిలో (వడ్డేశ్వరం) ఆ విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీణ్, లాగిన్ టెక్నాలజీస్, ఈ డిజిటల్ టెక్నాళజీస్,శానూష్ మీడియా, శ్రీవిక్రమ ప్రకాష్ ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తంగా ఫెస్టివల్ జరుగుతుంది. రెండు…

‘మా’ బిల్డింగ్‌ కోసం చిరంజీవి సపోర్ట్‌

‘మా’ బిల్డింగ్‌ కోసం చిరంజీవి సపోర్ట్‌

‘మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) తొలి సమావేశ వివరాలు ‘యూనిటి, ట్రాన్ఫరెన్సీ, డెమొక్రసీ పద్ధతుల్లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ముందుకు సాగుతుంది. మా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జనరల్‌ బాడీ మీటింగ్‌ స్నేహపూర్వకంగా, కోలాహ‌లంగా విజయవంతంగా సాగింది’ అని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ అన్నారు. నటుడు నరేష్‌ అధ్యక్షుడిగా ఇటీవల‌ కొత్త కమిటీ ఏన్నికైన‌ విషయం…

ఈ గ్యాలరీలో అందరూ ‘సామాన్యులే’ !

ఈ గ్యాలరీలో అందరూ ‘సామాన్యులే’ !

‘ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించి ఒక గ్యాలరీ తెరవాలి. అందులో మీ ఛాయాచిత్రం ఒకటి తప్పక ఉండాలి’ అంటారు, ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు. హైదరాబాద్ కు చెందిన కందుకూరి రమేష్ బాబు రెండు దశాబ్దాల పాటు ప్రింట్ – ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా రాణించి స్నేహితుల సహకారంతో ‘సామాన్యశాస్త్రం’ ప్రచురణ సంస్థను స్థాపించి రచయిత…