వివేకంతో ఓటు వేయాలి …!

వివేకంతో ఓటు వేయాలి …!

సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఐదేళ్లకొకసారి జరిగే ప్రతి ఎన్నికా దేశ భవిష్యత్తును నిర్దేశం చేసేదే. అయితే, విభజనానంతరం రెండో సారి జరుగుతున్న ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు మాత్రం కీలకమైనవి. దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు నవ్యాంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నారు. ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు రకరకాలు విన్యాసాలు…

విశిష్ట సహకారి శ్రీ వికారి

విశిష్ట సహకారి శ్రీ వికారి

సర్వోపకారి విజయ విహారి ఆధ్యంతం ఆనందకరి శ్రీ వికారి ఆంధ్ర జనావళికి ఆశల సిరి, శిరుల ఝురి అఖిల భారతావనిలో ఆంధ్రావనిలో ‘నవ శకానికి నాంది. ‘ఐదు’ వసంతాల సార్వజనికి హితానికి పునాది శ్రీ వికారి ఉగాది విశ్వ తెలుగు జన మానస సంచారి మావి చివురు చీరల సింగారి హరిత, ప్రాకృతిక పర్యావరణాభరణ అలంకారి వసంత శోభల మనోహరి…

‘చింతకిందికి’ పతంజలి పురస్కారం

‘చింతకిందికి’ పతంజలి పురస్కారం

కళింగాంధ్ర కథ తీరే వేరు. దాని నడక, దాని తీవ్రత, దాని వెటకారం, దాని సామాజిక ఆదర్శం అన్నీ ప్రత్యేకమే. గుగ్గురువు గురజాడ నుంచి మొదలు పెట్టుకుంటే వర్తమానం వరకూ ఉత్త రాంధ్ర మట్టిలోనే ఏదో మహత్తు ఉన్నట్టుగా ఇక్కడి కథకులు చెలరేగిపోతుంటారు. చాసో, రావిశాస్త్రి, కారామాస్టారు, పతంజలి.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహానుభావులు. తెలుగు ప్రజల…

అవకాశాల హరివిల్లు బి.ఎఫ్.ఏ. కోర్సు

అవకాశాల హరివిల్లు బి.ఎఫ్.ఏ. కోర్సు

నాలుగు సంవత్సరాల బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుకు ప్రవేశ ప్రకటన 6 సంవత్సరాల క్రితం కడప లో ప్రారంభించిన యోగివేమన విశ్వవిద్యాలయం 120 మంది అధ్యాపకులతో అభివృద్ది చెందింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో వున్న రెండవ లళిత కళాశాల. మారుతున్న కాలంతోపాటు ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను యోగివేమన విశ్వవిద్యాలయం ప్రారంభించి ప్రోత్సహిస్తోందని కులసచివులు ఆచార్య ఎం….

కొండవీటి వేంకటకవి శతజయంతి

కొండవీటి వేంకటకవి శతజయంతి

కొండవీటి వేంకటకవి జన్మించి నూరు సంవత్సరాలు పూర్తయ్యాయి. శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రారంభించిన సామాజిక విప్లవ కర్తవ్యాన్ని అందిపుచ్చుకొని ఆ దిశలో కృషి చేపట్టిన మహామనిషి వేంకటకవి. త్రిపురనేని దార్శనికతను పదింతలు ఇనుమడింపజేసి హేతువాద దృక్పధానికి పట్టం కట్టిన వేంకటకవి సాహితీ కృషి తెలుగు ప్రజానీకం మన్ననలను అందుకున్నది. శ్రీ వేంకటకవి చిరుప్రాయంలో ఆశు కవిగా తదుపరి…

విజయవాడ లో ‘స్త్రీ శక్తి ‘ చిత్రకళా ప్రదర్శన

విజయవాడ లో ‘స్త్రీ శక్తి ‘ చిత్రకళా ప్రదర్శన

ఆకాశంలో సగం అని నినదించే అతివలు కుంచెలు చేతబట్టి తమ సృజనకు పదునుపట్టి కాన్వాసులపై కనువిందు చేసే రమనీయ చిత్రాలనే కాదు, అనేక సామాజిక సమస్యలకు చిత్ర రూపం కల్పించారు. ఆకాశంలో సగం – అవకాశంలో సగం కాదు – మహిళా శక్తి విశ్వవ్యాప్తం అని చాటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సృజనాత్మక సమితి మరియు…

బందరు గడియారం మేడకు 113 ఏళ్ళు 

బందరు గడియారం మేడకు 113 ఏళ్ళు 

అందరికి చేతి గడియారం లేని రోజులు అవి…బందరులో నాడు ఫిరంగి గుండు రోజుకు రెండుమార్లు దిక్కులు పిక్కటిల్లేలా మోగితే గాని ఇంత సమయం అయ్యిందని బందరులో ప్రజలు అంచనా వేసేవారు..కాలం విలువ గమనించు అని చెప్పేది గడియారం…మొబైల్ లో సమయం చూసుకొనే తరానికి..ఎండని బట్టి కాలం అంచనా వేసే తరం వ్యయ ప్రయాసలు ఎంత మాత్రం అర్ధం కావు.. …

కైకాలకు కనకాభిషేకం

కైకాలకు కనకాభిషేకం

వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ సినీ షష్టి పూర్తి (1959-2019) సందర్భంగా ఫ్హిబ్రవరి 12న మంగళవారం రాత్రి హైదరాబాదు  వీంద్రభారతిలో ‘కనకాభిషేక మహోత్సవం’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య మాట్లాడుతూ.. కైకాల సత్యనారాయణ వంటి నటులు అరుదుగా ఉంటారని కొనియాడారు….

వపా, బాపు ఆర్ట్ అకాడెమి ఆధ్వర్యం లో చిత్రకళాప్రదర్శన

వపా, బాపు ఆర్ట్ అకాడెమి ఆధ్వర్యం లో చిత్రకళాప్రదర్శన

తెలుగు చిత్రకళామాతకు రెండు కళ్లుగా భాషించిన అమర చిత్రకారులు వడ్డాది పాపయ్య, బాపు. మన చిత్రకళకు జాతీయ గుర్తింపు తెచ్చిన చిత్రకారులు కూడా. వపా వర్ణచిత్రాలు, నీటి రంగుల చిత్రాలు తనదైన శైలిలో చిత్రించి తెలుగు వారి అభిమానాన్ని పొందారు. రెండోవారు బాపు, కార్టూన్లు, చిత్రాలతోనూ, ఇలస్ట్రేషన్లతోనూ, ఎంతో ప్రఖ్యాతి చెందారు. వివిధ భాషలలో 50 కి పైగా…

శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు – తెలుగు సంస్కృతి బ్రహ్మోత్సవాలు

శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు – తెలుగు సంస్కృతి బ్రహ్మోత్సవాలు

2019 ఫిబ్రవరి 10, 11 తేదీలలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో కృష్ణదేవరాయ మహోత్సవాలు “తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ,తెలుగొకండ ఎల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స!” అని 500 యేళ్ల క్రితం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆదేశంగా శ్రీ కృష్ణదేవరాయలు పలికిన పలుకులివి. కర్ణాట, ఆంధ్ర, తమిళ, మలయాళ భూభాగాలను ఏకంచేసి త్రిసముద్రాధీశుడిగా వీరవిక్రమ…