కళా విద‌్యకు కాలం చెల్లిందా  ?

కళా విద‌్యకు కాలం చెల్లిందా ?

“కళావిద‌్య” ఒక విభి‌న‌్నమైన విద‌్యాభోదన. సైన‌్సు, మ‌్యాథ‌్సు లాంటి కొరకరాని సబ‌్జెక‌్టులతో విద‌్యార‌్థి మెదడు కొయ‌్యబారిపోయి, బాల‌్యదశ నుండే ఇంజనీరింగ్, మెడిసిన్, IIT, అని బలవంతపు బాధ‌్యతలను మోస‌్తున‌్న ఎన‌్నో పసి హృదయాల జీవితాలలో స‌్థభ‌్థత ఏర‌్పడకుండా, వాళ్ళ మనోఫలకం మీద నూతన వికాసాన్ని, వాళ్ళ నిర‌్మలమైన మనసు లో సృజనాత్మకతను తట‌్టిలేపడానికి దోహదపడుతుంది “కళా విద‌్య”. అలాంటి…

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు

ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు

కృష్ణాజిల్లా రచయితల సంఘం 2019 జనవరి 6, 7 ఆది, సోమ వారాలలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలు నిర్వహిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‘కు చెందిన రచయిత్రులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. 2015లో మేము నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తరువాత మరొకసారి ఇలా కలుసుకునే అవకాశం…

తెలుగులో బొమ్మల కథల పుస్తకాలకు ఆహ్వానం

తెలుగులో బొమ్మల కథల పుస్తకాలకు ఆహ్వానం

తానా, మంచి పుస్తకం వారు 64కళలు.కాం అద్యర్యంలో విజయవాడలో 14-10-18 ఆదివారం చిత్రకారులు/కార్టూనిస్టులతో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశ వివరాలు ఇలావున్నాయి. పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి వారికి బొమ్మల కథల పుస్తకాలు అందించాలన్న ఆసక్తితో తానా, మంచి పుస్తకం ఉన్నాయి. ఇందులో పాల్గొనవలసిందిగా ఔత్సాహిక చిత్రకారులు, రచయితలను ఆహ్వానిస్తున్నారు. కథాంశం: ఒక్కొక్క…

రాజాజీ 81వ జయంతి వేడుక 

రాజాజీ 81వ జయంతి వేడుక 

October 10, 2018

          కళల కాణాచి అయిన రాజమహేంద్రవరంలో ఆధునిక ఆంద్ర చిత్ర కళకు పునాది వేసి  అచిర కాలంలోనే అనంత లోకాలకేగిన దామెర్ల రామారావు తర్వాత ఆ  కళా వారసత్వాన్ని చిరకాలం కొనసాగెందుకు  అలుపెరుగక  కృషి చేసిన  ఇద్దరు ప్రముఖులలో అచార్య వరదా వెంకట రత్నం మొదటి వారైతే  రెండోవ వ్యక్త్తి ఆచార్య మాడేటి రాజాజీ .ఇందులో మొదటి వారైన వెంకట రత్నం రామారావుకు మిత్రుడు మరియు శిష్యుడైతే రెండవ వాడైన రాజాజీ…

గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ 

గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ 

విశాఖ జిల్లా చోడవరంలో జాతీయస్థాయి చిత్రలేఖన ప్రదర్శన  ప్రథమ బహుమతి అమలాపురం చిత్రకారుడికి.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని చిత్రలేఖన ప్రదర్శన పోటీల ద్వారా వెలికి తీయాల్సిన అవసరం ఉందని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు పేర్కొన్నారు. స్థానిక ప్రేమ సమాజంలో  చోడవరం చిత్రకళా నిలయం, విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయులు బొడేట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరం…

మహోన్నత చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణా రెడ్డి

మహోన్నత చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణా రెడ్డి

రాజమండ్రి చిత్రకళా నికేతన్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభ విశేషాలు చిత్రకళలో ఒక విశిష్టమైన ప్రక్రియ ప్రింట్ మేకింగ్ . ఎంతో పురాతనం మరియు విశిష్టమైన ఈ ప్రక్రియలో జీవిత కాలం అద్భుతమైన ఎన్నో ప్రయోగాలు చేసి మనదేశం కంటే అంతర్జీయంగా గణనీయమైన ఖ్యాతి గడించిన గొప్ప భారతీయ చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణారెడ్డి ఇటీవల ఆగస్ట్22వ తేదీన న్యూయార్క్…

గాంధీ జయంతి ఉత్సవాలు

గాంధీ జయంతి ఉత్సవాలు

150 వ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భముగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ & ఆర్ట్ అసోసియేషన్ (గిల్డ్) వారు ఘంటసాల సంగీత , నృత్య కళాశాల, విజయవాడ లో జాతి పిత గాంధీ -ఆశయాలు అనే అంశంపై నిర్వహించిన చిత్ర లేఖన పోటీలో ఒంగోలు సృష్టి ఆర్ట్ అకాడమీ విద్యార్థులు ఆదిపూడి సిస్టర్స్ … ఆదిపూడి దేవిశ్రీ (9వ…

మోహన్ సంస్మరణ సభ

మోహన్ సంస్మరణ సభ

ఆర్టిస్ట్ మోహన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు 1930 డిసెంబర్ 24 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టారు. ఏలూరు సి. ఆర్. రెడ్డి కాలేజ్ బి.ఎస్సీ అయ్యాక, విజయవాడ విశాలాంధ్ర దినపత్రికలో సబ్ చేరారు. చిన్ననాటి నుండి బొమ్మలు వేసే అలవాటు విశాలాంధ్రలో పదేళ్ళు జర్నలిస్లుగా, కార్టూనిస్టుగా పనిచేశాక హైదరాబాద్ ఆంధ్రప్రభ లో పొలిటికల్ కార్టూనిస్టుగా…

అక్కినేని పురస్కారం అందుకున్న గీతాంజలి

అక్కినేని పురస్కారం అందుకున్న గీతాంజలి

డా. అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం నాటక కళాపరిషత్ 24 వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు సెప్టెంబర్ 10 నుండి 12 వరకు విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డా. అక్కినేని జీవన సాఫల్య పురస్కారం నటి శ్రీమతి గీతాంజలి కి మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ శ్రీ కొనిజేటి రోశయ్య…

విజయవాడలో  ఆవిర్భవించిన నవ్యాంధ్ర రచయితల సంఘం

విజయవాడలో ఆవిర్భవించిన నవ్యాంధ్ర రచయితల సంఘం

విజయవాడ బందరురోడ్డులోగల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకలు సెప్టెంబరు 8వ తేదీ ఉదయం 10 గంటలకు మొదలయ్యాయి. రెండు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో మొదటిరోజు వేడుకలకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనం చేసి వేడుకల్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ-…