మూడేళ్ల శ్రమ ఫలితం “లవ్ స్టోరి”

మూడేళ్ల శ్రమ ఫలితం “లవ్ స్టోరి”

September 29, 2021

విజయవాడ సక్సెస్ మీట్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ కు సంబంధించిన సంతోషాన్ని బుధవారం (29-9-21) విజయవాడలో డీవి మేనార్…

‘పెళ్లి సంద‌డి’తో మరో మహిళా దర్శకురాలు

‘పెళ్లి సంద‌డి’తో మరో మహిళా దర్శకురాలు

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌డి’. ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల‌వువుత‌న్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ విడుద‌ల చేశారు. ‘‘వెండితెర‌పై న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ‘పెళ్లి సంద‌డి’ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఆయ‌న‌కు, ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అంటూ మహేశ్ టీమ్‌ను అభినందించారు. ‘పెళ్లి…

కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం

కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం

సైమా (సౌత్ ఇండియన్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)2020 వేడుక ఆదివారం(19-9-21) రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై పలువురు సినీ తారలు సందడి చేశారు. 2020 ఏడాదికి సంబంధించిన పురస్కారాల్ని ప్రదానం చేశారు. 2019 ఏడాదికి కళాతపస్వి కె. విశ్వనాథకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారాన్ని…

ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

September 21, 2021

పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (21-09-2021, మంగళవారం) తెల్లవారు జామున తన 83 వ యేట మద్రాసు విజయా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్ గారు తన చిత్రాలద్వారా ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు. వారి వర్ణ ప్రపంచం చాలా గొప్పది. వారు ఎందరికో స్ఫూర్తిదాయకులు, వారి బొమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము.. ఈశ్వర్‌ పుట్టింది (ఫిబ్రవరి 1, 1938లో) పశ్చిమ గోదావరి…

ప్రభుత్వమే సినిమా టికెట్స్ అమ్మితే ?

ప్రభుత్వమే సినిమా టికెట్స్ అమ్మితే ?

September 12, 2021

థియేటర్లలో టికెట్లు కూడా జగన్ అమ్ముతున్నాడు అని తిట్టేవారికి అర్ధం కానిదేమంటే, ఇది నిర్మాతలకు నష్టం కాదు అని…. ఈ విషయం పట్ల కన్సర్న్ వ్యక్తం చేసేవారు రెండు విషయాల పట్ల వ్యక్తం చేస్తున్నారు…. థియేటర్ల బిజినెస్ పోతుందని, సినిమా నిర్మాణాలు ఆగిపోతాయని…. థియేటర్ల ద్వారా ప్రభుత్వానికి మునిసిపల్ టాక్స్, టికెట్స్ మీద కమర్షియల్ టాక్స్ వస్తుంది…. వైఎస్సార్…

‘భవదీయుడు భగత్ సింగ్’గా పవన్

‘భవదీయుడు భగత్ సింగ్’గా పవన్

September 9, 2021

*వెండితెరపై చెరగని సంతకం ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్”“భవదీయుడు భగత్ సింగ్ ” పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మిత మయ్యే చిత్రాలపై అంచనాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. వీటిని మరోసారి నిజం చేసేలా టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్…

జయలలితగా కంగనా అదరగొట్టేసింది..!

జయలలితగా కంగనా అదరగొట్టేసింది..!

September 6, 2021

సెప్టెంబర్ 10 న థియేటర్లో 4 భాషల్లో విడుదల…. సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ…

సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్స్

సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్స్

September 4, 2021

తెలుగు సినిమా హిస్టరీలో సంతోషం ఒక చెరగని ముద్ర. సంతోషం మ్యాగజైన్ … సంతోషం అవార్డ్స్ కు ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. గత 20 ఏళ్లుగా సంతోషం మేగజైన్ ఎడిటర్ గా పబ్లిషర్ గా నిరంతర సినీసమాచారాన్ని రీడర్ కి అందిస్తూ అజేయంగా పత్రికను నడుపుతున్నారు. నిర్మాతగా పంపిణీదారుగానూ ఆయన తనదైన ముద్రవేశారు. నేటి…

మానవతామూర్తి చిరంజీవి – సమరం

మానవతామూర్తి చిరంజీవి – సమరం

September 3, 2021

చిరంజీవి గారు మనసున్న మనిషి. మనసెరిగిన మనిషి, మానవత్వం మూర్తీభవించిన మనిషి. చక్కని హృదయ స్పందన కలిగిన మనిషి. మంచితనానికి రూపుకడితే చిరంజీవి అవుతారు. చిరంజీవిగారిని తలకుంటే అభిమానులకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇవాల్టికీ ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకపోవడానికి కారణం చిరంజీవిగారి హృదయసంస్కారం. అందుకే ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.. వార్తా కథనాల్లో, ప్రత్యేక కథనాల్లో గానీ పత్రికా…

హైదరాబాదీ సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపు!

హైదరాబాదీ సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపు!

August 22, 2021

ప్రపంచ సినీ మార్కెట్ లో హైదరాబాదీ సినిమాకు మంచి గుర్తింపు ఉందని, గల్ఫ్, అరబ్ దేశాలలో లక్షల సంఖ్యలో హైదరాబాదీ సినిమాల సిడీలు అమ్ముడుపోయాయని, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కుటుంబంతో కలిసి పురానాపూల్ లోని సినిమా థియేటర్ కు వెళ్ళి సినిమాలు చూసేవాడని, అంతేకాకుండా భారతదేశంలో సినిమా అవార్డులు ప్రారంభించడానికి ముందు 1944లోనే మీర్…