యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయి

యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయి

December 27, 2023

విజయవాడలో యుద్ధోన్మాదులపై గళమెత్తిన గాయకులు, కలమెత్తిన కవులు యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయని, అందుకే యుద్ధం కోరే దేశాలపై మనం అప్రమత్తంగా వుండాలని నోబెల్ పీస్ ప్రైజ్ సెలక్షన్ కమిటీ మెంబర్, ప్రపంచశాంతి దూత డా. బాలకృష్ణ కుర్వే అన్నారు. ది. 27-12-23 న, విజయవాడ, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవభారత్ నిర్మాణ సంఘం-గాంధీ దేశం…

రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యాసంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో 2024, జనవరి 5,6,7 తేదీలలో నిర్వహించబడుతున్నయి. ఈ మహాసభలకు ఆరవ తేదీ సాయంకాలం జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు హాజరవుతున్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు వీరు ఆంధ్ర సారస్వత పరిషత్ కరపత్రికను…

శ్రీనివాస్ కు “విశిష్ట కళా బంధువు” పురస్కారం

శ్రీనివాస్ కు “విశిష్ట కళా బంధువు” పురస్కారం

December 11, 2023

విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డైరెక్టర్, ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ టీం సభ్యుడు గొరుపర్తి (స్ఫూర్తి) శ్రీనివాస్ కు గత కొన్ని సంవత్సరాలుగా చిత్రకళాభివృదికై కృషిచేస్తూ రాష్ట్రం నలుమూలల పర్యటిస్తూ కళనీ..కళా సంస్కృతిని పెంపొందిస్తూ భావి తరగని చిత్రకళా సంపదను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ…

పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీ ఫలితాలు

పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీ ఫలితాలు

December 5, 2023

రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్ స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీ ఫలితాలు ఇటీవల రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోపూరి శ్రీనివాస్‌’ స్మారక పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీలకు మొత్తం 165 కథలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో – ‘సిగ్నల్స్‌’ కథా రచయిత దేశరాజుకు ప్రథమ బహుమతి, ‘కార్డు కథ’ రచయిత శింగరాజు శ్రీనివాసరావుకు ద్వితీయ,…

తెలుగింటి అత్తగారు – ఒక జ్ఞాపకం

తెలుగింటి అత్తగారు – ఒక జ్ఞాపకం

November 20, 2023

దారిపొడవునా తమిళం బోర్డులు కనిపించగానే హమ్మయ్య చెన్నై వచ్చేశాను అనుకున్నాను. మొదటిసారిగా చెన్నై నగరంలో అడుగుపెట్టాను. పచ్చని చెట్లతో విశాలమైన రహదారులతో వున్న తమిళ నగరాన్ని ఆ క్షణాన్నే ప్రేమించేశాను. 5 నవంబర్,2023 ఆదివారం సాయంత్రం 6 గంటలకు టి. నగర్లోని విజయరాఘవ రోడ్ లోని సమావేశ స్థలానికి వెళ్ళగానే మనసంతా నూతనోత్సాహం కలిగింది. అలవాటు ప్రకారం ఆలస్యంగా…

విజయవాడలో “జయహో ఛత్రపతి శివాజీ” నాటకం

విజయవాడలో “జయహో ఛత్రపతి శివాజీ” నాటకం

November 16, 2023

నేపథ్యం: హిందూపదపాద్ షాహీ, ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ 350 వ పట్టాభిషేకం సంవత్సర సందర్భంగా ‘జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్‘ నాటకం…………………………………………………………………………………………… డా. రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి, విజయవాడ వారిచేజయహో ‘శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్’ చారిత్రాత్మక నాటకం రచన, దర్శకత్వం డాక్టర్ పి.వి.యన్. కృష్ణ (అధ్యక్షులు, సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్)తేదీ:…

ఘనంగా ‘బాలల దినోత్సవ’ చిత్రలేఖన పోటీలు

ఘనంగా ‘బాలల దినోత్సవ’ చిత్రలేఖన పోటీలు

November 15, 2023

బాలల దినోత్సవము సందర్భముగా నవంబర్ 14 తేదీన డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ & అనంత్ డైమండ్స్ వారి ఆధ్వర్యములో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ విజయవాడ సంయుక్తంగా NTR & కృష్ణా జిల్లాల, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ చిత్రలేఖన పోటీలలో అన్ని గ్రూపుల నుండి…

సాహస హీరోకు కన్నీటి వర్ధంతి

సాహస హీరోకు కన్నీటి వర్ధంతి

November 15, 2023

అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాలజుట్టుతో, ఊరించే కన్నులతో బుర్రిపాలెం అనే కుగ్రామం అందించిన నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమాహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా నమ్మి అంచలంచలుగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సుకుమారుడు సుందరాంగుడు, నటశేఖరుడు,…

ఇంకో రెండేళ్లు వుంచితే ఏం పోయింది?

ఇంకో రెండేళ్లు వుంచితే ఏం పోయింది?

November 11, 2023

ఎప్పుడు ఫోన్ చేసినా అదే నవ్వు! అదే ఆప్యాయతతో కూడిన పలకరింపు! “ఇంకో రెండేళ్లు ఉంచితే సహస్ర పూర్ణ మహోత్సవం చేసుకుందాం కనుల పండువగా” అని అనే వారు. ఆయనే మన చంద్రమోహన్. కానీ, ఇవాళ (11-11-23) ఉదయం గుండెపోటుతో కనుమూశారు. ఇంకో రెండేళ్లు ఉంచితే ఏం పోయింది? అంత తొందరేమిటి స్వామి. చంద్రమోహన్ సినిమాలపై వంశీ రామరాజు…

భీమవరంలో బాలల ‘చిత్ర’కళోత్సవం

భీమవరంలో బాలల ‘చిత్ర’కళోత్సవం

November 8, 2023

రెండువేల మందికి పైగా విద్యార్థులతో భీమవరం ‘చిత్ర’కళోత్సవం గ్రాండ్ సక్సెస్ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి బాలల చిత్రకళోత్సవం దోహదం పడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అన్నారు. బాలోత్సవాల్లో భాగంగా ఆదివారం(5-11-23) భీమవరం, చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో నిర్వహించిన విజయవాడ ఫోరం ఫర్ ఆర్ట్స్ వారి ఆలోచనతో అడవి బాపిరాజు స్మారక చిత్రలేఖనం పోటీలను…