ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

August 6, 2019

ఇంటర్నెట్ రాజ్యమేలుతున్న నేటిసైబర్ ప్రపంచంలో అరచేతిలోనే సమస్త వార్తా విశేషాలు, సినిమాలు అందుబాటులోకి వచ్చేసాయి. ప్రపంచంలో ఏమి జరిగినా క్షణంలో తెలుసుకోగలుగుతున్నాం ఇంటర్నెట్ సాయంతో. ప్రస్తుతం పుస్తకాలు, పత్రికలు చదివేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. నేడు యువత ఎక్కువగా ఇంటర్నెట్ ను వుపయోగిస్తున్నారు. సాంకేతికతను అందిపుచుకోవడానికి ‘ఈ-పేపర్లు ‘ప్రారంభించాయి, ఇక్కడ కూడా యాడ్స్ ద్వారా ఆదాయం ఉంది కాబట్టి…

అందుకే ‘యాంటీ మోడీ కార్టూన్స్ గీస్తున్నా’ – శ్రీవల్లి

అందుకే ‘యాంటీ మోడీ కార్టూన్స్ గీస్తున్నా’ – శ్రీవల్లి

శ్రీవల్లి అన్న అమ్మాయి పేరుతో గత మూడు దశాబ్దాలుగా అభిరుచి తో కార్టూన్లు గీస్తున్న పి.వి. రావు గారు ‘ఈనాడు’ పత్రిక లో చీఫ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికలో ఈ నెల పరిచయం వారి మాటల్లో చదవండి…. అసలు పేరు పోలిశెట్టి వీరభద్రరావు కలం పేరు శ్రీవల్లి. అన్నయ్యగారి అమ్మాయి అంటే అభిమానంతో ఆమె…