ఫిబ్రవరి 8న తిరుపతిలో జాతీయ చిత్రకళా ప్రదర్శన

ఫిబ్రవరి 8న తిరుపతిలో జాతీయ చిత్రకళా ప్రదర్శన

February 7, 2020

తిరుపతి ఆర్ట్ సొసైటీ రెండవ జాతీయ చిత్రకళా ప్రదర్శన వేదిక : తిరుపతి, మహతి కళాక్షేత్రం మినిహాలు తిరుపతి ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ చిత్రకళా పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి 37 మంది చిత్ర కళాకారులు చిత్రించిన వర్ణచిత్రాలను పోటికి వచ్చాయి. వీటి నుండి 23 వర్ణ చిత్రాలు, ఒక శిల్పం ఎన్నికైనాయి….