
కరోనా పై పోరుకు ‘బాలు ‘ సరికొత్త ప్రయోగం
April 1, 2020కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని, సామాన్యులను ఆదుకునేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాపై పోరులో తన వంతు సహాయం అందించేందుకు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ముందుకు వచ్చారు. సామాన్యులను కూడా భాగం…