ప్రకృతి చిత్రణలో సాహితీ ద్వయం

ప్రకృతి చిత్రణలో సాహితీ ద్వయం

June 14, 2020

బుచ్చిబాబు గారి జయంతి సందర్భంగా వారి శ్రీమతి సుబ్బలక్ష్మి చెప్పిన విశేషాలు … తెలుగు సాహితీ జగత్తులో “బుచ్చిబాబు” అన్న పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే స్ఫురణకు వచ్చే నవల “చివరకు మిగిలేది” కేవలం సాహితీ లోకానికే కాదు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థిలోకానికి సహితం బుచ్చిబాబు అన్న పేరు చెప్పగానే వారి నోటి వెంట అసంకల్పితంగా వెలువడే…