50 వసంతాల వాసవ్య మహిళా మండలి

50 వసంతాల వాసవ్య మహిళా మండలి

January 27, 2020

* జనవరి 28 న విజయవాడలో – వాసవ్య మహిళామండలి ‘స్వర్ణోత్సవం ‘ * ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ * మహిళాభ్యున్నతికై 1969 లో ప్రారంభించిన చెన్నుపాటి విద్య * స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా  తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్రదానం మహిళలకు సాధికారికత కట్టబెట్టాలని తలచుకొని, ఆ ఆసక్తినే తనకు శక్తిగా మలచుకొని…