వెండితెరను సుసంపన్నం చేసిన దాశరథి

వెండితెరను సుసంపన్నం చేసిన దాశరథి

November 20, 2019

చలన చిత్ర గీతానికి కావ్య ప్రతిష్ఠ తెచ్చిన సుప్రసిద్ధ కవులలో దాశరథి కృష్ణమాచార్యులు ఒకరు. ఆయన రచనలలో సున్నితమైన భావుకత, సౌకుమార్యం, శబ్ద సౌందర్యం లాంటి లక్షణాలు తొణికిసలాడతాయి. ఆ తరం కవులలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నట్లే దాశరథి తనకంటూ ఒక శైలిని ప్రవేశ పెట్టారు. అన్ని తరహా గీత రచన చేసిన అరుదైన కవులలో…