“మైమరపించిన నాటకాల పండుగ”

“మైమరపించిన నాటకాల పండుగ”

January 15, 2022

గుంటూరు జిల్లా పొనుగుపాడులో అభినయ నాటక పరిషత్-2022 రెండో రోజు(13/01/2022) కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా యార్లగడ్డ ఎక్స్పర్టు మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ వీర శేఖర్ రావు, గౌరీ శంకర్ ట్రేడింగ్ కంపెనీ డైరెక్టర్, అభినయ థియేటర్ ట్రస్ట్ ట్రస్టీ గుంటుపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం అధ్యక్షులు రాధాకృష్ణ, మెట్రోవార్త ఎడిటర్ క్రోసూరి సుబ్బారావు, ప్రజానాట్యమండలి జిల్లా…