అల్లూరి తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన

అల్లూరి తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన

July 2, 2021

జూలై 4న అల్లూరి 125వ జయంతి సందర్భంగా ‘తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన’ను ప్రారంభించిన ఎంపి మార్గాని భరత్ రామ్. ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు 27 సం.రాల ప్రాయంలో వీరమరణం పొందగా, అందులో 13 సం.రాలు రాజమహేంద్రవరం గోదావరి గట్టు ప్రాంతంలో నివశించి, ఇక్కడే మున్సిపల్ పాఠశాలలో చదువుకోవడం, ఆ కాలంలోనే పుష్కరాల రేవు వద్ద నిర్మాణమైన పాతరైలు వంతెన…