అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

October 29, 2020

అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020 కు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభించిన మండవ, శివనాగిరెడ్డి.మాలక్ష్మి గ్రూప్, కల్చరల్ సెంటర్ అఫ్ విజయవాడ, అమరావతి (CCVA) సంయుక్త ఆధ్వర్యంలో 2020 డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020కు నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, మాలక్ష్మి గ్రూపు…