దుబాయ్ వేదికగా మెరిచిన తెలుగు చిత్రకారుడు

దుబాయ్ వేదికగా మెరిచిన తెలుగు చిత్రకారుడు

June 27, 2023

తండ్రి తాలూకు గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం తెలియాలనే ఉదేశ్యముతో… దుబాయ్ వేదికగా ఉన్న ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ వ్యవస్థాపకులు అనిల్ కేజ్రివాల్ గారు మరియు వారి టీం ఫాదర్స్ డే కోసం ఆన్లైన్ విధానంలో నిర్వహించిన అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు కనుమూరి శ్రీనివాసరావు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. వివరాలలోకి వెళ్ళితే … దుబాయ్…