సినీ దిగ్గజాల శత జయంతి ఉత్సవాలు

సినీ దిగ్గజాల శత జయంతి ఉత్సవాలు

December 1, 2021

సినీ స్వర్ణయుగం దిగ్గజాలుగా పేరుపొందిన లెజెండ్స్ ఘంటసాల, మాధవపెద్ది సత్యం, ఆచార్య ఆత్రేయ, సాలూరి రాజేశ్వరరావు, సుసర్ల దక్షిణామూర్తిగార్లను స్మరించుకుంటూ నిర్వహించిన వారి శత జయంతి ఉత్సవాలకు విశేష స్పందన లభించింది. సోమవారం రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెండితెర వెలుగులు శీర్షికతో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సీల్ వెల్…