కాకినాడలో కుమార్ పుస్తకావిష్కరణ

కాకినాడలో కుమార్ పుస్తకావిష్కరణ

July 7, 2024

ఇటీవల (జూన్ 23న) కాకినాడలో ప్రముఖ ఆధునికాంతర కవి శ్రీ బి.ఎస్.ఎం. కుమార్ గారి నాలుగు పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి. సాహిత్య ప్రపంచంలో ఆవిష్కరణ సభలు కొత్త కాదు. కానీ ఒకే కవి రచించిన 4 పుస్తకాలు ఒకేసారి ఆవిష్కరించబడడమే విశేషం. కాకినాడ గాంధీ భవన్ లో డా. అద్దేపల్లి రాంమోహనరావు గారి ప్రేమాస్పద స్మితిలో ఈ కార్యక్రమం విజయవంతంగా…