కార్టూన్ పితామహుడు శంకర్ స్మృతి దినం!

కార్టూన్ పితామహుడు శంకర్ స్మృతి దినం!

December 26, 2022

కేశవ శంకర్ పిళ్ళై భారతీయ కార్టూనిష్టు. ఆయన “శంకర్”గా సుపరిచితులు. ఆయన 1948 లో “శంకర్ వీక్లీ”, “పంచ్ (పత్రిక) ను స్థాపించారు. ఆయన సృష్టించిన వారపత్రిక అబూ అబ్రహం, రంగ, కుట్టీ వంటి కార్టూనిస్టులను సృష్టించింది. ఆయన జూన్ 25 1975న ఎమర్జెన్సీ కాలంలో పత్రికను ఆపివేసారు. అప్పటి నుండి ఆయన బాలలకు హాస్యాన్నందిస్తూ జీవితాన్ని ఆనందంగా…