చింతామణి నాటకం నిషేదాన్ని ఎత్తివేయాలి..!

చింతామణి నాటకం నిషేదాన్ని ఎత్తివేయాలి..!

February 4, 2022

ఏ.పి. టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్ గారిని ఆంద్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి రాగే హరిత గారు కలిసి చింతామణి నాటకాన్ని అభ్యంతరకర మాటలు, సన్నివేశాలు తొలగించి ఆ నాటకాన్ని ఆడుకోవడానికి అవకాశం కల్పించాలని కళాకారులు, కళాసంఘాల నాయకులు మాకు విజ్ఞప్తులు వచ్చాయి వాటిని పరిగణనలోకి…