‘కరోనా’ పై కార్టూన్ల పోటీ

‘కరోనా’ పై కార్టూన్ల పోటీ

May 26, 2021

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు రాజీ రాజ్ మీడియా హౌస్ సంయుక్త ఆద్వర్యం లో కరోనా మహమ్మారి పై కార్టూనుల పోటీ, కార్టూనుల ప్రదర్శన మరియు పుస్తక ప్రచురణ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాజీ రాజ్ మీడియా హౌస్ ప్రతినిధి కళ్యాణం శ్రీనివాస్ ఒక సంయుక్త…