
పరలోకానికి ‘శిల్పి పట్నాయక్’ పయనం
August 12, 2022శిల్ప చిత్ర కళలలో సవ్యసాచి సి.ఎస్.ఎన్. పట్నాయక్ ఆగస్ట్ 11 న, గురువారం విశాఖపట్నంలో తన 97 వ యేట కన్నుమూశారు. రెండేళ్ళ క్రితం జరిగిన తన కుమారుడు రవి శంకర్ పట్నాయక్ మరణం సి.ఎస్.ఎన్. పట్నాయక్ ని కృంగదీసింది. దేశ స్వాతంత్య్ర అనంతరము సాంకేతికంగా అప్పుడే బుల్లి బుల్లి అడుగులు వేస్తున్న కాలమది. కళాకారులకు అంతగా మనుగడ…