ఖాదర్ కు శిఖామణి జీవన సాఫల్య పురస్కారం…

ఖాదర్ కు శిఖామణి జీవన సాఫల్య పురస్కారం…

October 30, 2022

వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం 20వ శతాబ్దంలో ఊహించని మార్పులు సంతరించుకుంది. కాల్పనిక , భావ, అభ్యుదయ, విప్లవ, దిగంబరోద్యమాల తరువాత అస్థిత్వ ఉద్యమాలు తెరపైకి వచ్చాయి. అంతవరకున్న వర్గ దృక్పథం స్థానంలో కుల అస్థిత్వ వాదాలు, మత, కుల, సాహిత్య వాదాలు ఒక్కసారిగా విజృంభించాయి. సరికొత్త ఆలోచనలు రేకేత్తించాయి.అలాంటి వాదాల్లో దళిత, స్త్రీ వాద, ముస్లీం, అస్థిత్వ వాదాలు…