కృష్ణా యూనివర్శిటీలో ‘చిత్రకళా ప్రదర్శన’

కృష్ణా యూనివర్శిటీలో ‘చిత్రకళా ప్రదర్శన’

May 8, 2022

కృష్ణా విశ్వవిద్యాలయం మరియు మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ వారు సంయుక్తంగా దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో మే 6వ తేదీన 2వ జాతీయ చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. ఈ చిత్రకళా ప్రదర్శనను శుక్రవారం ఉదయం 11.00 గంటలకు కేయూ ఉపకులపతి కె.బి.చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆర్ట్ ఎగ్జిబిషన్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు…