పి.యస్. ఆచారి కి రాజాజీ పురస్కారం

పి.యస్. ఆచారి కి రాజాజీ పురస్కారం

October 2, 2022

(నేడు చిత్రకారుడు పి.యస్. ఆచారికి ఆచార్య రాజాజీగారి స్మారక పురస్కారం ప్రదానం) ఆచార్య మాదేటి రాజాజీ గారు రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని పునరుజ్జీవింప చేసినటువంటి వ్యక్తి. వరద వెంకటరత్నం గారు దామర్ల రామారావుగారి ఆర్ట్ గాలరిని నిర్మించి రామారావు గారి కళను శాశ్వతమయ్యేటట్లు కృషి చేశారు. వారి శిష్యుడైనటువంటి మాదేటి రాజాజీ గారు చక్కని ఆర్టిస్టుగా…