ప్రముఖులకు ‘సాహితీ’ పురస్కారాలు

ప్రముఖులకు ‘సాహితీ’ పురస్కారాలు

February 20, 2021

పట్టాభి కళాపీఠం విజయవాడ మరియు మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కథ, కవిత మరియు శాస్త్ర విజ్ఞానం పుస్తక పురస్కారాలను ది 26-1-2021 మంగళవారం గణతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం 6 గంటలకు అంతర్జాల వేదిక గా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు.ఈ ఏడాది “మక్కెన రామసుబ్బయ్య స్మారక కథా పురస్కారాన్ని తిరుపతి…