సాహితీ తపస్వి ‘మునిసుందరం’

సాహితీ తపస్వి ‘మునిసుందరం’

February 14, 2023

ప్రముఖ రచయిత, కథలు, కథానికలు, నవలలు, నాటకాలు విస్తృతంగా రాసినచిత్తూరు జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపకులు శింగు మునిసుందరం గారి స్మృతి దినం ఈ రోజు !—————————————————– ఆ యువకుడి వైపు అలానే చూస్తూ ఉండిపోయారు గరికిపాటి రాజారావు. తనను చూడడానికి వచ్చిన ఆ విద్యార్థి కళ్ళలో కన్పిస్తున్న వినయం, నిలబడిన పద్ధతిలో ప్రకటితమయ్యే వినమ్రత, అభివాదం చేసే…