“పైడిమర్రి వారి ప్రతిజ్ఞకు వన్నె తెచ్చిన రఘునందన్ “

“పైడిమర్రి వారి ప్రతిజ్ఞకు వన్నె తెచ్చిన రఘునందన్ “

July 15, 2022

“భారత దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు…..” అంటూ భారతీయత ఉట్టిపడే అద్భుతమైన ‘ప్రతిజ్ఞ’ని శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాశారు. ఈ ప్రతిజ్ఞలో వీరు వినయశీలత, విధేయత, కుల, మత ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయులందరిని సోదర, సోదరీమణులుగా భావించి అందర్నీ భారతమాత ముద్దుబిడ్డలుగా భావించి చక్కని ప్రతిజ్ఞను అందించి దానిని పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టారు….