‘శర్మ శతకం’ గ్రంథావిష్కరణ

‘శర్మ శతకం’ గ్రంథావిష్కరణ

January 4, 2025

సామాజిక, సమకాలీన, రాజకీయ అంశాలను స్పృశిస్తూ కవి, రచయిత శర్మ సీహెచ్‌., రాసిన ‘శర్మ శతకము’ పద్య సంపుటి శుక్రవారం విజయవాడలో ఆవిష్కృతమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న 35వ విజయవాడ పుస్తక ప్రదర్శన ఇందుకు వేదికైంది. అచ్చంగా రచయితల కోసమే ఏర్పాటుచేసిన రైటర్స్‌ స్టాల్‌లో సాహితీవేత్త డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన…