ఆ పాట అజరామరం…ఆ మాట మధురామృతం…

ఆ పాట అజరామరం…ఆ మాట మధురామృతం…

June 4, 2021

(బాల సుబ్రహ్మణ్యం గారి 75 వ జన్మదిన సందర్భంగా….) అలుపెరగని తన అమృత మధుర గానానికి ఇక సెలవంటూ తెలుగు వారి అరాధ్య గాయకుడు, బహుముఖ ప్రజ్ఞానిధి శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం 25 సెప్టెంబరు 2020న కన్నుమూశారు. పాటకు పర్యాయపదమై అభిమానుల హృదయాలలో ‘బాలు’గా ఆప్యాయతానురాగాల్ని అందుకున్న ఆ గాన గంధర్వుడు 4 జూన్ 1946లో హరికథా…