నరసింహరాజు ఎక్స్ రే అవార్డు

నరసింహరాజు ఎక్స్ రే అవార్డు

October 5, 2021

నాగార్జున సాగర్ కు చెందిన సరికొండ నరసింహరాజు రాసిన ‘ఆకలి మాట్లాడితే..’ కవిత 2020వ సంవత్సరం ఎక్స్ రే అవార్డుకు ఎంపికైనట్టు ఎక్స్ రే అధ్యక్షులు కొల్లూరి తెలియజేశారు. ఈ అవార్డుకు పదివేల రూపాయల నగదుతోపాటు కవికి జ్ఞాపికతో సత్కారం వుంటుంది. యాములపల్లి నరసిరెడ్డి(అనంతపురం) రాసిన ‘అపురూపం’ కవిత, జనజ్వాల(వనపర్తి) రాసిన ‘కొద్దిసేపే మాట్లాడుకుందాం’ కవిత, కాసర లక్ష్మీసరోజారెడ్డి…