మళ్ళీ మరో ‘బాలు ‘  రారు… రాబోరు …

మళ్ళీ మరో ‘బాలు ‘ రారు… రాబోరు …

October 6, 2020

1946 జూన్ 4న భూమి మీదకి వచ్చిన గాన గంధర్వుడు తన సంగీత జైత్రయాత్ర ముగించుకుని సెప్టెంబర్ 25.. 2020న తన స్వస్థలానికి దివిలోని ఏ లోకానికో తరలి వెళ్ళిపోయారు. ఆయనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గంధర్వ యాత్రికుడు భూమి మీద ఉన్నంతకాలం ఎన్ని వేల పాటలు పాడారో ఎన్ని కోట్లు…