ఆకట్టుకున్న ‘ఉగాది’ చిత్రకళా ప్రదర్శన

ఆకట్టుకున్న ‘ఉగాది’ చిత్రకళా ప్రదర్శన

March 22, 2023

జాషువా సాంస్కృతిక వేదిక మరో 10 కళాసంస్థల సంయుక్తంగా విజయవాడ బాలోత్సవ్ భవన్ లో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన అనేక మంది చిత్రకళా ప్రియులను ఆకట్టుకుంది. ఉభయ రాష్ట్రాల నుంచి 42 మంది చిత్రకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనను జిజ్ఞాస ఇంటర్ ఫేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వై. భార్గవ్ ప్రారంభించగా ప్రముఖ రచయిత సుబ్బు ఆర్వీ, ప్రముఖ…