త్రిపురాంతక క్షేత్ర యాత్రా గ్రంథం “ఉల్లాసం”

త్రిపురాంతక క్షేత్ర యాత్రా గ్రంథం “ఉల్లాసం”

November 8, 2023

ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధిగా వున్ననాడే శిష్యులకు సరైన విద్యాభోధన చేయగలడు. అలా చేయాలి అంటే ఆ గురువుకి మంచి క్రమశిక్షణ, శిష్యులపట్ల అపారమైన ప్రేమ వాళ్ళని మంచి విధ్యార్దులుగా తీర్చి దిద్దాలనే తపన ఇలాంటి ఉన్నత లక్షణాలు వున్ననాడే అది సాధ్యమౌతుంది. అయితే ఇలాంటి లక్షణాలన్నింటిని పుణికి ప్పుచ్చుకున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే వుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ…