స్ఫూర్తిని నింపిన తెలుగు రచయితల మహాసభలు

స్ఫూర్తిని నింపిన తెలుగు రచయితల మహాసభలు

December 29, 2022

5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో డిశంబర్ 23, 24 తేదీలలో ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుండి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చి, తెలుగు భాషా పరిరక్షణ బాధ్యత తీసుకోవలసిందిగా జనబాహుళ్యాన్ని ఏకగ్రీవంగా కోరిన సమాచారం ప్రజలను చేరింది. మనం మాట్లాడే వాడుక బాషే పెనుప్రమాదంలో ఉన్నదని, తెలుగు వాడకంలో ఉంటేనే భాష సజీవంగా ఉంటుందనే…