
కృ.జి. ర. సం. స్వర్ణోత్సవ సభ వాయిదా
March 31, 2021కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకల వాయిదామచిలీపట్టణంలో 2021 ఏప్రియల్ 10, 11న జరగనున్న కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలు వాయిదా వేయటమైనది. కరోనా ఉధృతి రెండవ సారి నానాటికి పెచ్చుమీరుతుండటంతో భద్రతాపరంగా ఈ నిర్ణయం అనివార్యం అయ్యింది. దేశం నలుమూలల నుండీ అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు తరలి రానున్న ఈ సభలను చిరస్మరణీయంగా జరపాలని సంకల్పించాము….