శ్రీశ్రీ రచనలతో సమాజంలో చైతన్యం

శ్రీశ్రీ రచనలతో సమాజంలో చైతన్యం

June 18, 2022

7వ ఎక్స్ రే శ్రీశ్రీ అవార్డును సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు తనయుడు కోటి అందుకున్నారు. మహాకవి శ్రీశ్రీ రచనలు, పాటలతో సమాజంలో చైతన్యం వెల్లివిరిసిందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి కోటి అన్నారు. విప్లవకవి అయినప్పటికీ జనం మెచ్చే పాటలు రాసిన మహనీయుడు శ్రీశ్రీ అంటూ కొనియాడారు. సుంకర టి. కృష్ణ మెమోరియల్ నాగార్జున కళాపరిషత్(కొండపల్లి),…