#poems writing contest by mandali foundation

పద్యరచనలకు ఆహ్వానం…

ఖండ కావ్య పద్యరచనలకు ఆహ్వానం…ఆంధ్రత్వం మూర్తీభవించిన అనన్యసామాన్యపద్యరచనతో తెలుగుజాతిని రాయప్రోలు, విశ్వనాథ, జాషువ, తుమ్మల, కరుణశ్రీ, మధునాపంతుల వంటి మహాకవులు…