#vikram ramaswamy is no more

అస్తమించిన అక్షరాల ఆసామి ‘రామస్వామి’

అమ్మను ఆశ్రయించిన అండం 'మనిషి' ఐనట్లే….అక్షరాన్ని ఆశ్రయించిన మనిషి 'మనీషి' అవుతాడన్నది నిజం.అసాధ్యాలను సుసాధ్యం చేసేది 'అక్షరం'అజ్ఞానాన్ని జయించే ఆయుధం…