వేదిక

మాతృభాషకు పట్టం కట్టిన ధనుంజయుడు

మాతృభాషకు పట్టం కట్టిన వ్యక్తి ముతురాజు ధనుంజయుడు - శాసన పరిశోధకుడు కొండా శ్రీనివాసులు ప్రజల భాషను అధికారభాషగా తొలిసారిగా…

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మాతృభాష కోసం ప్రాణాలర్పించిన భాషా ప్రేమికుల భూమి బంగ్లాదేశ్. ప్రపంచానికి భాషాపరంగా ఆదర్శప్రాయమైన దేశం. భారతదేశ విభజన సమయంలో ఈనాటి…

విశాఖ లో రాగతిపండరి వర్ధంతి

విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో రాగతిపండరిగారి వర్ధంతి 20 మంది కార్టూనిస్టుల కార్టూన్లతో "కార్టూన్ల ప్రదర్శన"   19-2-2020 బుధవారం సాయంత్రం నుంచీ…

మహిళా శిరోమణి – వీణాపాణి

శ్రీమతి ఇండ్ల వీణాపాణి గారు, నివాసం ఫాదర్ బాలయ్యనగర్, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్. బి.కాం. పూర్తి చేసి, ప్రస్తుతం పొట్టి…

పాత్రికేయుల ప్రగతికి కృషి చేస్తా- శ్రీనాథ్

జర్నలిస్ట్ కమ్యూనిటీ అభ్యున్నతికి అంకితభావంతో కృషిచేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్…

అక్షర బద్ధుడు – పసుపులేటి

రాయడమే తప్పు.. బతకడం తెలీని బడుగు జర్నలిస్టు అక్షరాన్ని ప్రేమించిన మంచి మనిషి. సగటు మధ్య తరగతి మనిషి! ఇటీవల…

ప్రగతిశీల ప్రకాశకుడు

‘నవోదయ’ రామమోహనరావుగారిని స్మరించుకుందాం రండి అంటూ ... ఆయన కుటుంబ సభ్యులు, సాహితీ మిత్రులు విజయవాడ ఎం.బి. భవన్ లో…

నాకు గుర్తింపు తెచ్చింది రామారావు గారే – భాస్కరభట్ల

ఈరోజు ఉదయం (12-02-2020) మృతిచెందిన సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు గారి గురించి సినీ గీత రచయిత భాస్కరభట్ల…

సాహితీ మకుటంలో కొత్త వెలుగులు

25 మంది కవులు - 25 మణిపూసల పుస్తకాలు ఒకే వేదికపై ఆవిష్కరణ ప్రాచీనం నుంచి ఇప్పటివరకు తెలుగు భాషలో…

పురస్కారాలకు చిన్న కథలకు ఆహ్వానం

జాతీయస్థాయి చిన్న కథలకు 12వ 'సోమేపల్లి' పురస్కారాలకు ఆహ్వానం జాతీయ స్థాయిలో గత పదకుండేళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు…