పాత్రికేయుల ప్రగతికి కృషి చేస్తా- శ్రీనాథ్

పాత్రికేయుల ప్రగతికి కృషి చేస్తా- శ్రీనాథ్

February 18, 2020

జర్నలిస్ట్ కమ్యూనిటీ అభ్యున్నతికి అంకితభావంతో కృషిచేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కేబినెట్ హోదా పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ ఆ సోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) సంఘ నాయకులు మంగళవారం(18-02-20) విజయవాడ లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ఆయనను కలిసి అభినందనలు…

అక్షర బద్ధుడు – పసుపులేటి

అక్షర బద్ధుడు – పసుపులేటి

February 17, 2020

రాయడమే తప్పు.. బతకడం తెలీని బడుగు జర్నలిస్టు అక్షరాన్ని ప్రేమించిన మంచి మనిషి. సగటు మధ్య తరగతి మనిషి! ఇటీవల కన్నుమూసిన సీనియర్ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే, తెలిసిన ఎవరైనా అనే మాట ఇదే! ఇంటి దగ్గర ఏ జిల్లా గ్రంథాలయానికి పొద్దున్నే తలుపు తెరిచే టైమ్ కే వెళ్ళి ‘విజయచిత్ర’లూ……

ప్రగతిశీల ప్రకాశకుడు

ప్రగతిశీల ప్రకాశకుడు

February 14, 2020

‘నవోదయ’ రామమోహనరావుగారిని స్మరించుకుందాం రండి అంటూ … ఆయన కుటుంబ సభ్యులు, సాహితీ మిత్రులు విజయవాడ ఎం.బి. భవన్ లో ఆయన స్మృతి సంచికను ఆదివారం (16-02-20) వెలువరించనున్నారు. ఈ సందర్భంగా జంపాల చౌదరి గారి వ్యాసం…. పుస్తకాలను అందంగా ప్రచురించటమే కాక, పుస్తకాల ఎన్నికలో కూడా రామమోహనరావుగారు మంచి అభిరుచి చూపించేవారు. ముళ్ళపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు,…

నాకు గుర్తింపు తెచ్చింది రామారావు గారే – భాస్కరభట్ల

నాకు గుర్తింపు తెచ్చింది రామారావు గారే – భాస్కరభట్ల

February 12, 2020

ఈరోజు ఉదయం (12-02-2020) మృతిచెందిన సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు గారి గురించి సినీ గీత రచయిత భాస్కరభట్ల జ్ఞాపకాలు… నేను హైదరాబాద్ ‘సితార’ లో పనిచేస్తున్న రోజులనుంచీ పసుపులేటి రామారావు గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన చెన్నై ‘జ్యోతిచిత్ర’ లో పనిచేసేవారు. తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. నన్ననే కాదు, యువతరం జర్నలిస్టు…

సాహితీ మకుటంలో కొత్త వెలుగులు

సాహితీ మకుటంలో కొత్త వెలుగులు

February 9, 2020

25 మంది కవులు – 25 మణిపూసల పుస్తకాలు ఒకే వేదికపై ఆవిష్కరణ ప్రాచీనం నుంచి ఇప్పటివరకు తెలుగు భాషలో అనేక ప్రక్రియలు వస్తూనే ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే నిలదొక్కుకుని సాహితీ జగతులో నకతాలె మెరుసుంటాయి. సాహిత్య రంగంలో నూతనంగా వచ్చి అతి తక్కువ కాలంలోనే బహుళ ప్రాచుర్యం పొందిన లఘు గేయ కవితా ప్రక్రియ…

పురస్కారాలకు చిన్న కథలకు ఆహ్వానం

పురస్కారాలకు చిన్న కథలకు ఆహ్వానం

February 9, 2020

జాతీయస్థాయి చిన్న కథలకు 12వ ‘సోమేపల్లి’ పురస్కారాలకు ఆహ్వానం జాతీయ స్థాయిలో గత పదకుండేళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడూ ఇవ్వాలని సోమేపల్లివారి కుటుంబం నిర్ణయించింది. కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగుచూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు…

కృషి-పట్టుదలతోనే ఈ గుర్తింపు – ఆర్టిస్ట్ నరేందర్

కృషి-పట్టుదలతోనే ఈ గుర్తింపు – ఆర్టిస్ట్ నరేందర్

February 9, 2020

శ్రీ లోలకపూరి నరేందర్ గారు, నివాసం శ్రీ తిరుమల శాంతి నిలయం, కొత్తపేట, హైదరాబాద్. శ్రీ లోలకపూరి నరేందర్ గారు, శ్రీమతి & శ్రీ కమలాబాయి వెంకయ్య గార్ల సుపుత్రుడు, జనగామ జిల్లావాసి. చదువులో బి.ఎ పూర్తి చేసి, వృత్తిపరంగా 1995 సంవత్సరంలో బి.కె.బి హైస్కూల్, మలకపేట్ నందు చిత్రలేఖనోపాథ్యాయుడుగా తన జీవితాన్ని ప్రారంభించి. ప్రస్తుతం ముషీరాబాద్, కే.వి.కే…

ఫిబ్రవరి 8న తిరుపతిలో జాతీయ చిత్రకళా ప్రదర్శన

ఫిబ్రవరి 8న తిరుపతిలో జాతీయ చిత్రకళా ప్రదర్శన

February 7, 2020

తిరుపతి ఆర్ట్ సొసైటీ రెండవ జాతీయ చిత్రకళా ప్రదర్శన వేదిక : తిరుపతి, మహతి కళాక్షేత్రం మినిహాలు తిరుపతి ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ చిత్రకళా పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి 37 మంది చిత్ర కళాకారులు చిత్రించిన వర్ణచిత్రాలను పోటికి వచ్చాయి. వీటి నుండి 23 వర్ణ చిత్రాలు, ఒక శిల్పం ఎన్నికైనాయి….

కళాకారుడు మోగిలయ్యకు మంత్రి అభినందన

కళాకారుడు మోగిలయ్యకు మంత్రి అభినందన

February 6, 2020

నెలకు 10 వేల రూపాయల పేన్షన్ తెలంగాణా, నాగర్ కర్నూల్ కు చెందిన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శణం మోగిలయ్య ఈ రోజు రాష్ట్ర అబ్కారి, క్రీడా , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ని కలసి తను, తన కుటుంబం కిన్నెర వాయిద్య కళకు చేసిన సేవ గురించి…

సీనియర్ సినీ హీరోలతో తలసాని చర్చలు …?

సీనియర్ సినీ హీరోలతో తలసాని చర్చలు …?

February 6, 2020

* అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు * టికెట్ల ధరల సరళీకృత విధానం * చలనచిత్ర – టి.వి. నటులకు అవార్డులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం (4న) జూబ్లీహిల్స్ లోని సినీనటుడు చిరంజీవి నివాసంలో నటులు చిరంజీవి, నాగార్జునలతో సమావేశం అయ్యారు. ఈ…