సైన్సుకు సాహితీ పరిమళాన్ని అద్దిన డా. నాగసూరి

సైన్సుకు సాహితీ పరిమళాన్ని అద్దిన డా. నాగసూరి

October 24, 2023

(సాహిత్యం, సైన్స్, మీడియా రచనల గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు, ప్రముఖ రచయిత, డా. నాగసూరి వేణుగోపాల్ తో ఇంటర్వూ)ఒకప్పుడు సుప్రభాత వేళ నుండి రాత్రి పడుకునే వరకు సంగీత, సాహిత్య, నాటకాది విభిన్న కార్యక్రమాలతో ఆకాశవాణి ఆబాల గోపాలాన్ని అలరించేది. నాలుగయిదు దశాబ్దాల క్రితం ఆకాశవాణి కి ప్రజలకు అవినాభావ సంబంధం వుండేది. అలాంటి ఆకాశవాణిలో వివిధ…

సాహితీ సుమవల్లి – కొండపల్లి నీహారిణి

సాహితీ సుమవల్లి – కొండపల్లి నీహారిణి

April 19, 2021

తెలుగు సాహితీరంగంలో పరిచయం అవసరం లేని పేరు కొండపల్లి నీహారిణి.8 డిసెంబర్, 1963లో వరంగల్ జిల్లాలోని చిన్న పెండ్యాల గ్రామంలో పెండ్యాల రాఘవరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించిన నీహారిణి ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఎం.ఏ తెలుగు, తెలుగు పండిత శిక్షణ, ఉస్మానియాలో 20 ఏళ్ళ బోధనానుభవం, ఒద్దిరాజు సోదరుల జీవితం – సాహిత్యం అనే అంశం…

బహుకళా నేర్పరి ‘డా. తూములూరి’

బహుకళా నేర్పరి ‘డా. తూములూరి’

September 23, 2020

(సాతితీ ప్రస్థానంలో 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా : 1980-2020) ఒకే వ్యక్తి సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష ప్రతిభ కలిగి ఉండటం అరుదైన విషయం. వృత్తి ఒకటిగా, ప్రవృత్తి మరొకటిగా – రెండింటికీ సమానంగా న్యాయం చేస్తూ ముందుకు సాగిపోతుంటారు కొందరు. ఆ కొందరిలో ఒకరే డా. తూములూరి రాజేంద్రప్రసాద్. ఒకే వ్యక్తిలో ఎన్నో కోణాలను…

ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం ‘ఉస్మానియా ‘

ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం ‘ఉస్మానియా ‘

September 15, 2020

రాజకీయ విశ్లేషకులు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం అధ్యాపకులు ఆచార్య కె. నాగేశ్వర్ గారి అనుభవాలు… నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1983లో ప్రవేశించాను. కానీ అంతకుముందే నాకు ఓయూతో అనుబంధం, పరిచయం ఉంది. మా అన్నయ్య 1979 బ్యాచ్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు. ఆయనతో పాటు రెగ్యులర్గా ఓ.యూ.కు వెళ్లడం, అక్కడ హాస్టల్లో గడపడం వల్ల నాకు అందులో…

కోటి గొంతుల ‘తోట’ సిల్వర్‌స్టార్

కోటి గొంతుల ‘తోట’ సిల్వర్‌స్టార్

September 11, 2020

కవులు వేనవేలు కాళిదాసొక్కడు బుధులు వేనవేలు బుద్ధుడొక్కడు ఘనులు వేనవేలు గాంధీజీ ఒక్కడు అన్నట్లు వేనవేల ధ్వన్యనుకరణ కళాకారులలో మేటి సిల్వెస్టర్. తెలుగుజాతి గర్వించదగ్గ తెలుగుబిడ్డ. గుంటూరు జిల్లా, ముట్లూరు గడ్డపై ది. 5-12-1949న తోట జాకబ్, తామాసమ్మ పుణ్యదంపతులకు జన్మించటం కళలకే కళ వచ్చినట్లైంది. ధ్వని కంటే ప్రతిధ్వని ఎంతో వినసొంపుగా ఉంటుంది. నాదం చరాచర జగత్తుకు…

ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం…!

ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం…!

September 4, 2020

ఆయన సాహిత్యవారథి. సాంస్కృతిక రథసారథి ..!! ఆయన జీవితమే సాహిత్యం…. ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం !! కవిత్వం ఆయన రుచి…. అనువాదం ఆయన అభిరుచి !! భారతీయ కవిత్వాన్ని పుక్కిట పట్టిన అపరఅగస్త్యుడు !! ఆయనే కవి, కథకుడు, అనువాదకుడు, వ్యాసకర్త మకుంద రామారావు. ప్రపంచ కవిత్వాన్నీ, భారతీయ భాషల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారాయన. మనల్ని…

కళాకారుడిగా సంతృప్తిగా వున్నాను – సైదారావు

కళాకారుడిగా సంతృప్తిగా వున్నాను – సైదారావు

October 19, 2019

నేటి ప్రతిభామూర్తి శ్రీ ముక్కెర సైదారావు (73) గారు, రామలింగేశ్వర పేట, తెనాలి. వీరు చిన్నతనం నుండి సంగీతంలో సాధన చేసారు. రంగస్థలంలో సంగీత కళాకారుడిగా 50 ఏళ్ల ప్రస్థానం కలిగి, ప్రసిద్ధిగాంచిన “నాటక-సంగీత కళాకారుడు” సైదారావు గారు. రక్తకన్నీరు నుంచి పడమటిగాలి దాకా వందలాది సంగీత ప్రదర్శనలతో, ‘నంది ‘ నాటక ప్రయాణంలో ఏకంగా “పది” నంది…

మానవతా మందిరం  శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం

మానవతా మందిరం  శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం

ఆర్ష  సూఫీ సిద్ధాంతాల మేలు కలయికగా రూపుదిద్దుకొన్న మానవతా మందిరం .. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా.. పిఠాపురంలో నెలకొనిఉన్న విశ్వ ఆధ్యాత్మిక పీఠంలో.. మానవతా స్ఫూర్తి అడుగడుగునా కన్పిస్తుంది.కులం, మతం, వర్గం,వర్ణం, జాతి, భాష వంటి అనేక అడ్డంకులను అధిగమించి.. మనుషులంతా ఒక్కటేనన్నమానవీయ సూత్రాన్ని ప్రతిపాదిస్తోంది ఈ ఆధ్యాత్మిక…