ఏ.పి.ర.సం. నూతన అధ్యక్ష ఎన్నిక

ఏ.పి.ర.సం. నూతన అధ్యక్ష ఎన్నిక

April 25, 2024

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్ష, గౌరవ అధ్యక్షులు ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్షులుగా ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవి, గౌరవ అధ్యక్షులుగా ప్రఖ్యాత కవి, సాహితీవిమర్శకులు డా. పాపినని శివశంకర్ ఎన్నికయ్యారు. ఏప్రిల్ 23న గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని అన్నమయ్య గ్రంథాలయం ఆవరణలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ కొత్త అధ్యక్ష,…

‘వేణు’వై వచ్చాడు భువనానికి..

‘వేణు’వై వచ్చాడు భువనానికి..

April 24, 2024

తెలుగింటిలోని తులసి మొక్కని..కోవెలలోని కొబ్బరి మొక్కని..కోనేటిలోని కలువ మొక్కని..”అంటూ పలకరిస్తున్న నేను మీ వేణువు ఈ అబ్బాయి చాలా మంచోడు రెయిన్ బో fm 101.9 లో రేడియోజాకీ గా పదహరు వసంతాలు పూర్తి చేసుకున్న వేణువు.. యాంకర్ గా…హీరోగా నటిస్తూనే… 20 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు..రేడియోజాకీగా చక్కని భాషకు.. మధురమైన స్వరానికి పదహరు వసంతాలట…..

‘దేశ భక్తి’ కవితల పోటీ 3-ఫలితాల విశ్లేషణ

‘దేశ భక్తి’ కవితల పోటీ 3-ఫలితాల విశ్లేషణ

April 23, 2024

“వారం వారం వచన కవితల పోటీ – 3” కి ఇచ్చిన అంశం: దేశభక్తి 25 మంది కవితలు పంపారు. ఏడుగురు కవుల వచన కవితలు బాగున్నాయి. విజేతలు సింగరాజు శ్రీనివాసరావు, గోలి హనుమచ్ఛాస్త్రి, జయసుధ కోసూరి, ఆకెపోగు నాగరాజు, చిత్తలూరి, డా . నల్లాన్ చక్రవర్తుల సుధా మైధిలి, ఎనికేపల్లి శివకుమార్. పోటీకి జత పరచిన మూల్యాంకనం…

ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం

April 23, 2024

ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా … మనిషికి పుస్తకాలు అజ్ఞాత గురువులు. సమస్యల సిడిగుండాల్లో కొట్టుమిట్టాడుతూ, జీవన గమ్యంకోసం తపించే మనుష్యులకు, పుస్తకాలు లైట్ హౌస్ లా, కాంతిపుంజాలు విరజిమ్ముతూ, నేను మీకు తోడున్నాను ప్రియనేస్తమా అని చేతులు జాచి ఆహ్వానించే నేస్తాలు… ప్రపంచ పుస్తక దినోత్సవం చరిత్రంటే గతానికి, వర్తమానినికి మధ్య సాగే నిరంతర…

అందమైన సమాజమే ‘కుందుర్తి’ కవితా లక్ష్యం

అందమైన సమాజమే ‘కుందుర్తి’ కవితా లక్ష్యం

April 21, 2024

గుంటూరు, అమరావతి సాహితీ మిత్రులు సభలో డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> అందమైన సమాజం కోసం కుందుర్తి కవిత్వం రాశారని ప్రముఖ సాహిత్య విశ్లేషకులు డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి తెలియజేశారు. 21-04-24, ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేటలోని సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో “అమరావతి సాహితీ మిత్రులు” నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు….

ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలు

ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలు

April 15, 2024

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా-29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలు“క్రోధి” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 9, 2024) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. అమెరికా, కెనడా, భారత దేశం,…

తెలుగు సాహిత్యంలో ‘కరోనా’ కల్లోలం

తెలుగు సాహిత్యంలో ‘కరోనా’ కల్లోలం

April 9, 2024

‘కరోనా’ సాహిత్యం: కథ / కవిత / నవల / వ్యాసం తదితర వివరాల కోసం ప్రకటన ‘తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం’ అనే అంశంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వారి నుండి సీనియర్ ఫెలోషిప్ కు ఎన్నికై, పరిశోధన చేస్తున్న కవి, రచయిత, పత్రికా సంపాదకుడు చలపాక ప్రకాష్ సాహితీమిత్రులకు సుపరిచితులే. అయితే ఈ అంశంపై ఆయనిప్పటికే…

బహుముఖ ప్రజ్ఞాశాలి – ‘దాసి’ సుదర్శన్

బహుముఖ ప్రజ్ఞాశాలి – ‘దాసి’ సుదర్శన్

April 9, 2024

సమాజ ప్రగతికి చిత్రకళ తోడ్పడాలని జీవితాంతం పరితపించిన కళాతపస్వి దాసి సుదర్శన్. ఐదు జాతీయ పురస్కారాలతో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో ఎగురవేసిన ‘దాసి’ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ ఆయన. ‘దాసి’ సినిమా తరువాత ఆ సినిమా పేరు తన ఇంటి పేరుగా ప్రసిద్ధి చెందిన పిట్టంపల్లి సుదర్శన్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జన్మించారు. సుదర్శన్ కేవలం…

‘గుదిబండి’ కళారంగానికి ఒక అండ

‘గుదిబండి’ కళారంగానికి ఒక అండ

మనలోనే విజేతలు ఉంటారు. కానీ మనం పట్టించుకోం. ఎవరో తెలియని వారి జీవితం గురించి ఆహా గ్రేట్ అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ స్టోరీ ఉంటుంది. అలాంటి ఒక విజేత గుదిబండి వెంకటరెడ్డి గారు. నేను ప్రేమగా బాబాయ్ అని పాతికేళ్లుగా పిలుచుకుంటున్న వెంకటరెడ్డి గారి గురించి రెండు మాటలు.వెంకటరెడ్డి గారు చదివింది ఆ రోజుల్లో…

రచనా రహస్యం తెలిసిన రచయిత…!

రచనా రహస్యం తెలిసిన రచయిత…!

March 29, 2024

చాలా మంది కవులు రాసిన కవిత్వంలో కవిత్వముండదు. కాని చక్రధర్ గారి వచనంలో గుబాళిస్తాయి కవిత్వ పరిమళాలు. ముక్కామల చక్రధర్ గారు సీనియర్ జర్నలిస్ట్, కథకులు, కాలమిస్ట్. చాలా కాలంగా ప్రపంచ సాహిత్యాన్ని దీక్షగా చదివి ఔపోసన పట్టారు. ఐనా ఒక అక్షరం రాయాలనే ప్రలోభానికి గురికాలేదు. మూడు దశాబ్దాల తర్వాత ‘కేరాఫ్ కూచిమంచి అగ్రహారం’ కథలు రాసారు….