భరత్ భూషణుడికి అవమానం ?

భరత్ భూషణుడికి అవమానం ?

October 1, 2023

(తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను తన కెమెరా ద్వారా, తన చిత్రకళ ప్రతిభ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసాడు భరత్ భూషణ్) నేను డబుల్ బెడ్ రూమ్ లను తక్కువ చేయడం లేదు. డబుల్ బెడ్ రూమ్ లు ప్రభుత్వం కేటాయిస్తున్నది అట్టడుగు నిరుపేద వర్గాల వారికి. అందులో ఒక ఫోటో ఉద్యమకారుడు, తెలంగాణ చిత్రపటాన్ని కెమెరాలో బంధించి ప్రపంచానికి…

తిరుపతి ఆర్ట్ సొసైటీ – పోటీ ఫలితాలు

తిరుపతి ఆర్ట్ సొసైటీ – పోటీ ఫలితాలు

October 1, 2023

తిరుపతి ఆర్ట్ సొసైటీ ప్రతి సంవత్సరం వివిధ రకాల చిత్రకళా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2023 సంత్సరానికి నేషనల్ ఆన్ లైన్ పెయింటింగ్ కాంపిటీషన్ గత సెప్టెంబర్ నెలలో నిర్వహించడం జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 53 మంది చిత్రకారులు 95 వర్ణ చిత్రాలను ఆన్ లైన్ పెయింటింగ్ పోటీలకు ఎంట్రీలు పంపడం జరిగింది….

చిత్రకారులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

చిత్రకారులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

September 30, 2023

(చిత్రకారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అద్భుతాలు సృష్టించాలి- ఎస్.ఢిల్లీరావ్, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా) ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 7 & 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే మొట్టమొదటి సారిగా విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న ప్రముఖ చిత్రకారులు అనుపోజు జయశ్రీ ప్రభాకర్ గారిచే శ్రీప్రభాతాలు డిజిటల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్…

తొలివైద్యుల చరిత్ర

తొలివైద్యుల చరిత్ర

September 27, 2023

ప్రపంచ వ్యాప్తంగా క్షౌరవృత్తి నిర్వహించే వారందరూ క్షౌర వృత్తితో పాటు వైద్యం, వాయిద్యం, సౌందర్య పోషణల ద్వారా వేల సంవత్సరాలుగా మానవజాతికి సేవలందిస్తున్నారనేది చారిత్రక సత్యం. అన్నవరపు బ్రహ్మయ్య రాసిన’తొలివైద్యులు” పుస్తకం చారిత్రకంగా మంగళ్ళు అందించిన సేవల గురించి వివరించడమే కాకుండా ఆ కులం నుండి రాజులైన వ్యక్తుల గురించి, పోరాటయోధుల గురించి తెలియజేశారు. ప్రాచీన భారతదేశంలో మౌర్యవంశానికి…

విజయనగర చిత్రకళా కీర్తి – ‘ఇనపకుర్తి ‘    

విజయనగర చిత్రకళా కీర్తి – ‘ఇనపకుర్తి ‘    

September 27, 2023

ఉత్తరాంధ్ర పోరాటాలకు పురిటిగడ్డ మాత్రమే కాదు, సాహితీ కళా రంగాలకు పుట్టినిల్లు. గురజాడ, ద్వారం వెంకటస్వామి నాయుడు, అంట్యాకుల పైడిరాజు లాంటి సాహిత్య, సంగీత, చిత్రకళా రంగ ఉద్దండులెందరో నడయాడిన నేల విజయనగరం. వృత్తిరీత్యా చిత్రకళా భోదన చేస్తూ, మరో పక్క చిత్రకళ-సాహితీ రంగాలలో విశేషంగా రాణిస్తున్న ఇనపకుర్తి చిన సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లా వాసే. తన…

“దుర్గి స్టోన్ కార్వింగ్” కు పర్యాటక శాఖ అవార్డు

“దుర్గి స్టోన్ కార్వింగ్” కు పర్యాటక శాఖ అవార్డు

September 27, 2023

(దుర్గి స్టోన్ కార్వింగ్ కు ఆర్ట్ మరియు కల్చర్ ద్వారా టూరిజం అభివృద్ధి విభాగంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ద్వారా అవార్డు)ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ రోజు(సెప్టెంబర్ 27) ఉదయం విజయవాడ, తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏ.పి. టూరిజం డెవలప్మెంట్ కార్పరేషన్ అధ్వర్యంలో టూరిజం రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న పలువురిని సత్కరించారు. పర్యాటక రంగంలో ఉత్తమ…

శతజయంతి సుందరుడు… దేవానందుడు!

శతజయంతి సుందరుడు… దేవానందుడు!

September 27, 2023

1959 లో అఖిల భారత్ కాంగ్రెస్ మహాసభలు నాగపూర్ లో జరిగినప్పుడు పండిత జవహర్ లాల్ నెహ్రు హిందీ చలనచిత్ర సీమకు చెందిన ఒక ప్రముఖ నటుణ్ణి ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. అతడే హిందీ చలన చిత్రసీమలో నూతన ఒరవడి సృష్టించిన అందాల నటుడు ‘దేవ్ ఆనంద్’ అని పిలువబడే ధరమ్ దేవదత్ పిషోరిమల్ ఆనంద్. అతడు నటుడే…

కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

September 26, 2023

ప్రసిద్ధ సంప్రదాయ చిత్రకారుడు, తెలుగు వారి చరిత్ర, సాంఘిక, సంస్కృతులను ప్రతిబింబించే చిత్రకళను ప్రదర్శించిన ఆచార్య కొండపల్లి శేషగిరిరావు గారి వర్థంతి ( జులై 26) సందర్భంగా… 1973వ సంవత్సరంలో జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభ వేడుకలలో తెలుగు వారి చరిత్ర, సాంఘిక, సంస్కృతులను తెలియపరచే విధంగా సాగిన చిత్రకళా ప్రదర్శనలో ప్రస్ఫుటంగా అందరినీ అలరించిన చిత్రం…

తెలుగు కవనంలో తీపి పలుకులు పలికిన కవి చిలుక

తెలుగు కవనంలో తీపి పలుకులు పలికిన కవి చిలుక

September 26, 2023

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

సృజనశీలి సుభద్రాదేవి

సృజనశీలి సుభద్రాదేవి

September 24, 2023

కొంత మంది రచయితలు ఒకటో రెండో పుస్తకాలు రాసి శిఖరం మీద కూర్చొని… కీర్తి పతాకాలనెగరేస్తుంటారు. కాని కొందరు కలం పట్టిన దగ్గరనుండి నిరంతరం రచనను కొనసాగిస్తూనే వుంటారు. సమకాలీన సమాజాన్ని వేయికళ్ళతో గమనిస్తూ.. ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వుంటారు. నిరంతరం ప్రవహించే జీవనదిలా వారి రచన చిగురెత్తుతునే వుంటుంది. అలాంటి వారిలో శీలా సుభద్రాదేవి గారొకరు. ఈమె సుమారుగా…